ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20,791 మంది విద్యార్థులు ఏప్రిల్ 8 వరకు పూర్తి కానున్న పరీక్షలు భువనగిరి అర్బన్, మార్చి 22 : ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ఏప్రిల
తుర్కపల్లి, మార్చి 22 : నీటి సంరక్షణపైనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని నోవార్తీస్ ప్రతినిధి లోకేశ్ మణికొండ, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ డైరెక్టర్ ఆర్వీ మురుగన్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరిం�
స్వయంభువుల అనుమతితో ముందుకు.. సప్తాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేకానికి అంకురార్పణ శోభాయమానంగా యాగశాల ప్రవేశం నేడు అగ్ని మధనం కాళేశ్వరం జలాలతో ఆలయ సంప్రోక్షణ యజ్ఞయాగాలు, వేదపారాయణాలతో యాదాద్రి ఘోషి�
క్షేత్రం ఎంత మారిందో..! నాడు ప్రధానాలయం ఎకరన్నర విస్తీర్ణంలో.. నేడు నాలుగున్నర ఎకరాల్లో.. 12ఎకరాల్లో ఉన్న గుట్ట 17.32 ఎకరాలకు విస్తరణ నూతన నిర్మాణంలో తిరుమాఢ వీధులు ఉత్తర ద్వారం నిర్మాణంతో భక్తులకు ముక్కోటి దర�
గండి చెరువుకు కాళేశ్వరం నీళ్లు జంగంపల్లి ఓటీ-2 వద్ద విడుదల చేసిన ప్రభుత్వవిప్ సునీత ఆ జలాలతో యాదాద్రి ఆలయ సంప్రోక్షణ యాదగిరిగుట్ట రూరల్, మార్చి 21 : గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ యాదాద్రి లక్ష్మీనరసింహ�
జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి ఆత్మకూరు(ఎం), మార్చి 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి అన్నారు. దళితబ�
ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో ప్రారంభం సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం 27 వరకు బాలాలయంలోనే ఉత్సవాలు 28న నూతన ప్రధానాలయంలో మహా కుంభాభిషేకం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు తెలంగాణ ఆధ్యాత్మ
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి యాదాద్రి, మార్చి 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మించారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఎవ్వర�
యాదాద్రి, మార్చి 18 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం పునః ప్రారంభానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21న బాలాలయంలో నిర్వహించే పంచకుండాత్మక పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. బాలాలయ ముఖ మండపం�
వాహనాల జరిమానాలపై రాయితీ ప్రకటించిన ప్రభుత్వం వినియోగించుకుంటున్న ఉమ్మడి జిల్లావాసులు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రూ.51 కోట్ల పెండింగ్ చలాన్లు ఇప్పటివరకు రూ.6.40 కోట్ల చెల్లింపులు పూర్తి ఈ నెలాఖరు వరక
పూజా కార్యక్రమాల్లో భక్తులకు అనుమతి లేదు 125 మంది రుత్వికులు, పారాయణీకులతో పూజలు శోభాయాత్రతో ప్రధాన ఆలయంలోకి సువర్ణమూర్తులు 28 నుంచి కొండపైకి బస్సులు సంప్రోక్షణకు శుద్ధి పనులు షురూ.. యాదాద్రికి యాగ సామగ్ర�