ఆత్మకూరు(ఎం), మార్చి 12 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇంటి నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చి డబ్బా కొట్టుకోవడంతోపాటు నీచంగా ఇంటికి 3 రంగుల గుర్తులు వేసి మురిసిపోయారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కే�
కనులపండువగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గోవింద నామస్మరణతోమార్మోగిన బాలాలయ ప్రాంగణం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డ�
జిల్లాకు అందించేందుకు ప్రణాళికలు నిత్యం100 ఎంఎల్డీ నీటిని తరలించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి సాకారం! యాదాద్రి అవసరాల కోసం గండిచెరువులోకి నీటిని మళ్లించే ఏర్పాట్లు జిల�
పూర్తిస్థాయిలో యోగానందుడి ఆలయాభివృద్ధి పనుల వేగవంతానికి చర్యలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పురోగతిపై ఎమ్మెల్యే కిశోర్, అధికారులతో సమీక్ష అర్వపల్లి, మార్చి 11 : అర్వపల్లిలోని య�
నాబార్డ్ డీడీఎం వినయ్కుమార్ బొమ్మలరామారం, మార్చి 11 : మహిళా రైతులు ఆర్థికంగా ఎదగడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని నాబార్డ్ డీడీఎం వినయ్కుమార్ అన్నారు. మండలంలోని చీకటిమామిడి రైతు వేదికలో శుక
పక్కాగా లెక్కలు తేలాకే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వయో పరిమితి పెంపుతో అందరికీ అవకాశాలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణతో తీపికబురు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు ఊరూవాడ ముఖ్యమంత్రి ఫ్ల�
రాత్రి సింహవాహనారూఢుడిగా దర్శనం నేడు ఎదుర్కోలు యాదాద్రి, మార్చి 9;వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆరో రోజైన బుధవారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భాగంగా బుధవారం లక్ష్మీనర
భువనగిరి కలెక్టరేట్, మార్చి 9 : కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ ఎస్.వెంకట్రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో నిందితుల వివరా�
ఆత్మకూరు(ఎం), మార్చి 9: మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుళ్లను ఎస్ఐ మధుతోపాటు సిబ్బంది సన్మానించారు. అదేవిధంగామండలంలోని తుక్కాపురం ప్
భువనగిరి అర్బన్, మార్చి 9 : రాష్ట్రంలోని గొల్ల కురుమల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని రాష్ట్ర షీప్స్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. మండలంలోని బస్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు పెండ్లి కుమారుడిగా ముస్తాబయిన స్వామివారు శ్రీకృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు.
యాదాద్రి, మార్చి 7 : యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరాలయంలో అర్చకులు, పురోహితులు సోమవారం పరమశివుడికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష