యాదాద్రి భువనగిరి జిల్లాను పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముందంజలో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 712 ప్రభుత్వ, 156 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయంలో మంగళవారం రాత్రి నిత్య పారాయణాల అనంతరం లింగోద్భవ కాలమున పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్ర
ఆలేరు రూరల్, ఫిబ్రవరి 28 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని కందిగడ్డతండా, గుండ్లగూడెం, శివలాల్
యాదాద్రి భువనగిరి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థినులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సోమవారం ముగ్గురు విద్యార్థినులకు సైకిళ్లు బహూకరించారు. గత సంవత్సరం నవంబర్ 30న గౌస్ నగర్కు చెందిన ఎన్. స్ఫ�
క్షేత్రస్థాయి పర్యటనలో మిషన్ భగీరథ అధికారులు పైపులైన్లు, సాంకేతిక సమస్యల గుర్తింపు ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు మిషన్ భగీరథ నీటిపై అపోహలు తొలగించే దిశగా చర్యలు మార్చి నెలాఖరుకు పూర్తి కా�
-మల్లాపురంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరిలో ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల -జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 27 : జిల్లాలో నిర్వహించిన పల�
దేవరచర్ల మునిస్వామి ఆలయానికి శివరాత్రి శోభ నంది ఆకారంలో లింగం, నిత్య జలాభిషేకం ప్రకృతి అందాలకు తోడు ఆధ్యాత్మిక శోభ చందంపేట, ఫిబ్రవరి 27 :చుట్టూ దట్టమైన వనం.. కనువిందు చేసే పచ్చదనం, చూడముచ్చటైన జలపాతం.. ప్రకృ�
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వ లేకపోతున్నదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మల్లాపుర
శ్రీవారి ఖజానాకు రూ.23,51,100 ఆదాయం యాదాద్రి, ఫిబ్రవరి 27 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద �