కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, ఫిబ్రవరి 23 : పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె సీడీపీ, సీబీఎఫ్, ఎస్డీఎఫ్ తదితర పనులపై సంబంధిత �
స్వామి వారి ఖజానాకు రూ.10,16,826 యాదాద్రి, ఫిబ్రవరి 23 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు స�
యాదాద్రి అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడి ఆలయంలో పరమశివుడికి పురోహితులు సోమవారం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్లో వెలిసిన బాల శివాలయంలో ప్రభాతవేళలో మొదటగా �
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం కింద ఆలేరు నియోజకవర్గం నుంచి 106 పాఠశాలలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వెల్లడించారు.
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను జలాశయాల్లో వదులుతున్నది.
దళితుల్లో సామాజికంగా వెనుకబాటు తనాన్ని పోగొట్టి వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడమే దళిత బంధు పథకం ఉద్దేశమని, ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
దేశంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఉందని, దేశ ప్రజలంతా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్�
రెండో రోజు విస్తృతంగా రక్తదాన శిబిరాలు యాదగిరిగుట్టలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి భువనగిరిలో రక్తదానం చేసిన ఎమ్మెల్యే శేఖర్రెడ్డి పెద్దసంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, అభి�
యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనారసింహాచార్యులు సీఎం కేసీఆర్కు జన్మదిన మంగళ శాసనములు యాదాద్రి, ఫిబ్రవరి16 : ‘ఒకనాడు బ్రాహ్మణులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దైవ దర్శనానికి వచ్చి ఏదో �
మంత్రపూర్వకంగా స్నానమాచరించిన స్వామివారు ఘనంగా మహాపూర్ణాహుతి.. పుష్పయాగం యాదాద్రి, ఫిబ్రవరి 16 : పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చక్రతీర్థ స్నానం జరిపించారు. కల్యాణం, రథోత్సవం�
భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే శేఖర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఎంత�
ఉద్యమకాలం నుంచి సాన్నిహిత్యం ముషంపల్లికు చెందిన రైతు బోర్ల రాంరెడ్డి నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 16 : నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి (బోర్ల రాంరెడ్డి) వ్యవసాయ భూమిలో 2002-05 మధ్�