యాదాద్రి, మార్చి 28 : ఉదయం 11.55 గంటలకు దివ్య విమానగోపురంపై ప్రతిష్ఠించిన మహా సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేసి ఆలయాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి కుటుంబ సమేతంగా చాపర్పై బయల�
దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు ఆరేండ్ల తర్వాత మూలవరులను దర్శించుకొని తరించిన భక్తులు జనసంద్రంగా ‘గిరి’క్షేత్రం స్వయంభువులకు తొలి పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేత�
నేడే యాదాద్రి ఆలయ పునరవతరణ 19వ సారి యాదాద్రికి సీఎం కేసీఆర్ ఆలయ విశిష్టతను చాటేలా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం మధ్యాహ్నం తర్వాత సాధారణ భక్తులకు మూలవరుల దర్శన భాగ్యం విశిష్ట పర్వాల్లో కుటుంబ సమేతంగా పాల్
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి గుండాల, మార్చి 27 : ప్రజలంతా భక్తిభావం అలవర్చుకోవాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెల్మజాల గ్రామంలో బొడ్రాయి, దుర్గామాత ప
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, మార్చి 27: కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీని ప్రై�
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ యాదాద్రి, మార్చి 27 : కనీవిని ఎరుగని రీతిలో ప్రభుత్వ నిధులతో భారీ ఎత్తున నిర్మించిన గొప్ప హైందవ దేవాలయం మన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిదని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆద�
హాజరైన 600 మంది అభ్యర్థులు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చౌటుప్పల్, మార్చి 27 : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ కో సం ఆదివారం నిర్వ�
తెలంగాణ వచ్చిన తర్వాతే వ్యవసాయం మారింది పంటలు పుష్కలంగా పండుతున్నయ్ నూకలు తినమనడం గోయల్ అహంకారానికి నిదర్శనం రాష్ట్రంలో వ్యవ‘సాయం’పై రైతు ధరావత్ భిక్షంనాయక్ “స్వాతంత్య్రం వచ్చిన కాడినుంచి ఏ పార్
పుణ్యస్నానాలకు కొండ కింద లక్ష్మీ పుష్కరిణి రూ.33.69 కోట్లతో గుండి చెరువు సుందరీకరణ సకల వసతుల క్షేత్రం యాదాద్రి అధునాతనంగా కల్యాణకట్ట మాలధారుల కోసం దీక్షాపరుల మండపం నిత్యాన్నదానానికి సత్రం యాదాద్రి శ్రీల�
కేంద్రంపై ఒత్తిడి కోసం ఎక్కడికక్కడ తీర్మానాలు అన్ని స్థాయిల్లో పాలకవర్గాల నిర్ణయం యాదాద్రి, సూర్యాపేట జడ్పీల్లో ఏకగ్రీవంగా ఆమోదం కేంద్రం మెడలు వంచే వరకూ పోరాటం ఆగదన్న మంత్రి జగదీశ్రెడ్డి నేడు నల్లగొ�
Swara barathi | ఎవరికీ ఎంబీఏ పట్టాలు లేవు. ఎవరూ మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకోలేదు. అందరూ గ్రామీణ మహిళలే. అయితేనేం, పట్టుదలే పెట్టుబడిగా రంగంలో దిగారు. తలా పది రూపాయలతో పొదుపు ప్రారంభించారు. కొన్నేండ్లు తిరిగేసరిక�
28న మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి రోజూ 60వేల మంది భక్తులకు అవకాశం ప్రతి ఒక్కరికీ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే క్యూలైన్లోకి.. 25న శివాలయం, 28న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట ప్రారంభోత్సవాలు 28 నుం