భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నిరసనలు భువనగిరి అర్బన్, ఏప్రిల్ 4 : తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, లేకుంటే ఆందోళ�
యాదాద్రిలో కొనసాగుతున్న వసంత నవరాత్రోత్సవాలు శ్రీవారి ఖజానాకు రూ.17,75,028 యాదాద్రి, ఏప్రిల్ 4 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు సోమవారం ఘనంగా అభిషేకం చేశారు. ఉదయం ఆలయా
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం రాజాపేట, ఏప్రిల్ 4 : దేశంలో అభివృద్ధికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీ
రీజినల్ రింగు రోడ్డుతో కొత్త ఊపు భూసేకరణపైనే అందరి దృష్టి పల్లెల్లోనూ చుక్కలనంటుతున్న భూముల ధర జాతీయ రహదారులు 65,163ను కలుపుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్ఆర్ఆర్ నిర్మాణం జిల్లాలో మొదటి దశలోనే కార్�
బలమైన సంకల్పంతోనే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దుతాం : మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆలయ పునర్నిర్మాణంలో భాగస�
స్వాగతం పలికేందుకు సిద్ధమైన ప్రజలు ఉమ్మడి జిల్లా ప్రజలకు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డి, శుభాకాంక్షలు కొత్త కోరికలు, కమ్మని భావాలు, సరికొత్త వ్యూహాలకు నాంది.. జీవిత సారం షడ్రుచుల ప�
రీజినల్ రింగు రోడ్డు అలైన్మెంట్ మ్యాప్ సిద్ధం గెజిట్ విడుదల చేసిన ఎన్హెచ్ఏఐ యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 గ్రామాల మీదుగా నిర్మాణం వారం రోజుల్లో సర్వే నంబర్లతో గెజిట్ విడుదలయ్యే అవకాశం కాంపిటెం�
నేటి నుంచి అమల్లోకి.. స్వయంభువుడి దర్శనానికి తరలివస్తున్న భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వేళల్లో కొన్ని మార్పులు చేసినట్లు ఆలయ అధికారులు గురువారం తెలిపారు. కొండపైన పూర్తిగా వసతి సౌకర్యం అంద�
ప్రణాళికతో చదివితే గ్రూప్స్లో విజయం తథ్యం కొండపల్లి శ్రీరాం, ఖమ్మం జిల్లా ఉపాధి కల్పన అధికారి ‘ఉద్యోగం సాధించాలనే తపనతో పాటు ప్రణాళికాబద్దంగా చదివితే గ్రూప్స్లో విజయం పెద్ద కష్టమేమీ కాదు.. మానసిక ఒత్�
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహా దివ్యసన్నిధిలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, కవచమూర్తులకు ఆరాధనలు జరిపించారు. ప్రధ�
యాదగిరిగుట్ట బాలుర జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఆవిష్కరణ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్లో రాష్ట్రస్థాయికి ఎంపిక ఏప్రిల్ 4న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఏటా వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటుతున్న జిల్లా వ
స్వరాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు శాసన మండలి చైర్మన్ గుత్తా ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన సుఖేందర్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మ�
ఎస్డీఎఫ్ నిధులు రూ.3.24 కోట్లు.. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రూ.60 లక్షలు శరవేగంగా సీసీరోడ్ల నిర్మాణ పనులు ఆలేరు రూరల్, మార్చి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పల్లె ప్రగతితో ఇప్పటికే