వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు యాదాద్రి, ఏప్రిల్ 17: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నర్సింహ స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం బారులు దీరారు. సెలవు దినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు
భువనగిరిలో యువకుడి దారుణ హత్య కూతురును ప్రేమించి పెండ్లి చేసుకున్నాడని పగ సుపారీ ఇచ్చి హత్య చేయించిన మామ గుండాల మండలంలో హత్య చేసి సిద్దిపేట జిల్లాలో పాతిపెట్టిన వైనం… పది మంది అరెస్టు ప్రేమించి కులాం�
రైతులకు ఇబ్బందుల్లేకుండా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు కేంద్రం కొర్రీలు పెట్టినా యాసంగి వడ్లను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్�
బిగింపు పనులు చేపట్టిన యాదాద్రి ఆలయ అధికారులు ధ్వజస్తంభం ఇత్తడి తొడుగులకు ఏర్పాట్లు యాదాద్రిలో పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయం మహా కుంభాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగాజరుగుతున్నాయి. ఇప్ప�
చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో పట్టుకున్న పోలీసులు ఇద్దరి అరెస్ట్ చౌటుప్పల్, ఏప్రిల్ 16 : మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో లారీ కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న 700 కిలోల గంజాయిని చౌటుప్పల్�
అభయ హస్తం పొదుపు డబ్బును చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం సభ్యుల ఖాతాల ఆన్లైన్ ప్రక్రియ పూర్తి త్వరలోనే జమకానున్న డబ్బులు జిల్లాలో 70,239 మంది సభ్యులకు లబ్ధి స్వయం సహాయక సంఘాల అభయ హస్తం పొదుపు డబ్బును రా�
కూడు పెడుతున్న కుమ్మరి వృత్తి ప్రస్తుతం మట్టి కుండలకు డిమాండ్ శ్రమకు తగ్గ ఆదాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగు వారసత్వంగా వచ్చిన కుండల తయారీ కుమ్మరులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. సంవత్సరం పొడవునా పెద్దగ
స్వయంభూ ఆలయం భక్తజన సంద్రం స్వామివారి ఖజానాకు రూ.22,96,096 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 15 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాయంలోని వెలుపలి ప�
నిర్మించేందుకు పాత భవనం కూల్చివేత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో గల బాలాలయాన్ని తొలగిస్తున్నారు. దాని స్థానంలో సంగీత భవనం నిర్మించేందుకు యోచిస్తున్నారు.ప్రధానాలయం పునర్నిర్మాణం పూర్తి కా�
మండల కేంద్రాలకు చేరుకున్నగిఫ్ట్ ప్యాక్లు జిల్లాలో 2,500 మంది ముస్లిం నిరుపేదలకు అందనున్న కానుకలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా త్వరలో పంపిణీ ప్రక్రియ ప్రారంభం పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారులుగా తాసీ�
తుది దశకు టికెట్ కౌంటర్, వ్యూ పాయింట్లు, పాత్ వేల నిర్మాణ పనులు గాలీబ్ షాహీద్ దర్గా నుంచి రాచకొండ ఫోర్ట్పైకి రోడ్డు పనులు పూర్తి త్వరలో రోప్ వేలు, ఫుడ్ కోర్టులు, వాక్వేల నిర్మాణం ముఖ్యమంత్రి కేసీ
టీటీడీ స్థాయికి యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి యాదాద్రి, ఏప్రిల్12 : యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా ఉందని, ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన�