ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిశాయి. శనివారం ప్రగతి పత్రాలు అందజేశారు. దాంతో పాఠశాలలు, వసతి గృహాల నుంచి విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పుస్తకాలు, బ్యాగులు పట్టుకొని వెళ్లగా �
శ్రీవారి ఖజానాకు రూ.18,74,524 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్యక్షేత్రంలో శనివారం నిత్యపూజల కోలాహలం కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి భక్తుల అధిక సంఖ్యలో రావడంతో సందడి నెలకొ�
యాదాద్రిలో వైభవంగా రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక ఉత్సవాలు మహా లింగార్చనలు, శిలామూర్తులకు ధాన్యాధివాసం యాదాద్రి రామలింగేశ్వరాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం నాలుగో �
1.20 ఎకరాల్లో నిర్మాణానికి సన్నాహాలు త్వరలో స్థల పరిశీలన.. సకల వసతులతో అందుబాటులోకి.. ఏరియా దవాఖానలో కొనసాగుతున్న డయాలసిస్ కేంద్రం పనులు 17 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో చిన్
వైభవంగా రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక ఉత్సవాలు మూడో రోజు విగ్రహాలకు హవనాలు, మంత్ర పుష్ప నీరాజనాలు యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయ
యాదాద్రి రామలింగేశ్వరాలయం ఉద్ఘాటనోత్సవాలు ప్రారంభం విఘ్నేశ్వరుడి పూజతో శ్రీకారం స్వయంభూ లక్ష్మీనరసింహుడి అనుమతితో పూజా కార్యక్రమాలు నేడు యాగశాల ప్రవేశం యాదాద్రి దివ్యక్షేత్రంలోని పర్వతవర్ధినీ సమే�
మన ఊరు-మన బడికి వడివడిగా అడుగులు తొలి విడుత రూ.30.73 కోట్లతో వసతుల కల్పన ఉపాధి నిధులు మరో రూ.4.14 కోట్లు వెచ్చింపు త్వరలో పనులు ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు జూన్ నాటికి 163 పాఠశాలల్లో 612 సమస్యల పరిష్కారానిక
శాస్ర్తోక్తంగా స్వామి వారి నిత్య కల్యాణోత్సవం రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం శ్రీవారి ఖజానాకు రూ. 17,68,717 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్య క్షేత్రంలో సోమవారం స్వాతి న
విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదుగాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తుక్కాపురం పాఠశాలలో మన ఊరు-మన బడి పనులకు శంకుస్థాపన రాష్ట్రంలో కార్పొరేట్ కు దీటుగా సర్కా�
ఈ నెల 25 వరకు యాదాద్రి శివాలయంలో ఉత్సవాలు పాంచాహ్నిక దీక్షతో పంచకుండాత్మక రుద్రయాగం పాల్గొననున్న బహ్మవేదపారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందాలు 25న సీఎం కేసీఆర్ రాక వివరాలు వెల్లడించిన యాదాద్రి ఆల