భువనగిరి ఎంపీపీ నిర్మల భువనగిరి అర్బన్, మే 2 : గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. మండలంలోని బీఎన�
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, మే 2 : టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్నిరంగాలు అభివృద్ధి చెందాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జైనపల్లి, పడమటి సోమారం, వ�
‘ఎర్లీబర్డ్’కు విశేష స్పందన మున్సిపాలిటీల అభివృద్ధికి తోడ్పాటునందించిన పట్టణవాసులు నెల రోజుల్లో రూ.3.28 కోట్ల పన్ను వసూలు జిల్లాలోని మున్సిపాలిటీలు ఆస్తిపన్నును ముందస్తుగానే రాబట్టుకోవడంలో సక్సెస్�
శ్రీవారి ఖజానాకు రూ.25,76,910 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయాశ�
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, మే 1 : షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ కేంద్రంలో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం
రాజ్యాంగ స్ఫూర్తికి తెలంగాణే నిదర్శనం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచే సీఎం కేసీఆర్ ముస్లింలకు ఇఫ్తార్ విందు చౌటుప్పల్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు పాల్గొన్న మ�
కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్దే.. ఆకలి చావులు అరికట్టినం.. అందరి కడుపు నింపుతున్నం కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది తెలంగాణ ఒక్కటే రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటక�
భగ్గుమంటున్న ఎండ నల్లగొండలో45.7 డిగ్రీలు అడ్డగూడూరులో45.1 డిగ్రీలు ఈ సీజన్లో ఇదే గరిష్ఠం సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. భగభగ మండుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం నల్లగొండ జిల్లా కన�
పర్యాటక కేంద్రంగా యాదాద్రి భువనగిరి జిల్లా త్వరలో నందనంలో నీరా కేంద్రం ఏర్పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మొగలాయిలను ఎదురించి ఎదిరించి గోల్కొండ కోటపై బడుగుల జెండా ఎగురవేసిన మహానుభావుడు సర్�
వైభవంగా స్వామివారి నిత్యకల్యాణోత్సవం ఖజానాకు రూ.14,80,846 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 29 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం కోలాహలంగా జరిగింది. �
జడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి భువనగిరి అర్బన్, ఏప్రిల్ 29 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్�
మృతుల్లో ముగ్గురు ప్రాణ స్నేహితులు పురాతన భవనం కావడమే కారణం! యాదగిరిగుట్టలో దుర్ఘటన కంటె గోడ కూలి నలుగురి దుర్మరణం ఆ ముగ్గురూ ప్రాణస్నేహితులు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. వృత్తి రీత్యా ఎవరి పను
లీటరుకు 3 రూపాయల ఇన్సెంటివ్ రూ.20.20కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తున్న పాడి రైతు కుటుంబాలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానికి అనుబంధంగా, అన్న