ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, ఏప్రిల్ 28: ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా పురోగతిలో ఉన్న పనులు నెలలోపు పూర్తి చేయాలని, ఇప్పటికే మంజూరైన పనులు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ విప్ గొ
లక్ష్మీనరసింహుడికి స్వామివారి కల్యాణంలో పాల్గొన్న భక్త జనం యాదాద్రి, ఏప్రిల్28: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వా�
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ త్వరలోనే మార్గదర్శకాలు అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజుల్లో అనుమతి భనవ నిర్మాణాల అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుం�
ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గులాబీ జెండాలను ఆవిష్కరించిన నాయకులు ఆలేరు, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గ్రామగ్రామాన పండుగలా జరిగాయి. ఆలేరు పట్టణంలో పా�
జిల్లాలో 34 కేంద్రాలుహాజరుకానున్న విద్యార్థులు 14,142మంది పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కో ఆర్డినేషన్ కమిటీతో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సమావేశం భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 27 : ఇంటర్మీడి యట్ ప�
గోవిందానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి గోవిందానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో వేడుకలు హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండ�
డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు మలేరియా నివారణపై అవగాహన ర్యాలీలు భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 25 : ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తిని నియంత్రించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక�
మహాపూర్ణాహుతి, కుంభాభిషేకంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు కలశ సంప్రోక్షణ క్రతువుల్లో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆరేళ్ల తర్వాత
ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం భువనగిరి పట్టణంలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. మిగతా మండలాల్లో 43.3 డిగ్రీల నుంచి అత్యల్పంగా 41 డిగ్�
రియల్ ఎస్టేట్లో ప్రత్యేకతను సంతరించుకున్న కంపెనీ నేడు గండి చెరువు వద్ద అమోఘ సూట్ రూం ప్రాజెక్టు ప్రారంభం నమస్తేతెలంగాణతో ల్యాండ్ మార్క్ సీఎండీ పల్లె రవీందర్రెడ్డి యాదాద్రి, ఏప్రిల్ 24:‘యాదాద్రి �
వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు శ్రీవారి ఖజానాకు రూ.29,00,477 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పాఠశాలలకు సెలవు రావడం, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్
నేడు యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయం పునః ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్ఫటిక లింగ, కలశ ప్రతిష్ఠాపనోత్సవాలు శ్రీరాంపురం పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి చేతుల మ�