భువనగిరి అర్బన్, జనవరి 2 : 18వ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు జిల్లాస్థాయి అండర్-18 బాలబాలికల ఎంపిక పోటీలను భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వ
యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రముఖులు శ్రీవారి ఖజానాకు రూ.23,36,027 యాదాద్రి లక్ష్మీ నరసింహుడి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం, ఆదివారంకావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శిం�
74 స్టాళ్లతో, సకల వసతులు తీరనున్న వినియోగదారులు, రైతుల ఇబ్బందులు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ రైతు బజార్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ రైత�
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు తుర్కపల్లి, జనవరి 1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని బద్దుతండా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. తండావాసులు, వార్డు సభ్యుల సహకారంతో అద్భుతమ�
మద్యం మత్తులో.. మితి మీరిన వేగంతో.. ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు ఏడాదిలో 2,068 కేసులు, 353 మందికి శిక్ష యాదగిరిగుట్ట రూరల్, జనవరి 1 : ‘మద్యం సేవించి వాహనం నడుపడం నేరం’ �
కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు,యువత ఆలయాల్లో ప్రత్యేక పూజలు తుర్కపల్లి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచ�
నూతన సంవత్సరం రోజు పెద్ద ఎత్తున హాజరు యాదాద్రి, జవనరి 1 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. నూతన సంవత్సర ప్రారంభంతో పాటు సెలవు దినం కావడంతో జంట నగరాలతో పాటు, వివిధ ప్రా
ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం సంఘబంధం సభ్యులకు అవకాశం మూడు నెలల పాటు శిక్షణ భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 31 : రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ, పశు పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా పశు సంపదక�
నేడు తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం కొండపైకి వాహనాలకు అనుమతి లేదు యాదాద్రి, డిసెంబర్31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో నూతన సంవత్సర వేడుకలకు ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. హై
బొమ్మలరామారం, డిసెంబర్ 31: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్ సాయిధామం పీఠాధిపతి రామానందను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ఆశ్రమంలోని ఓ బాలికపై రామానంద లైంగిక వేధింపుల
కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 30 : జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఈనెల 24 న�
యాదాద్రి, డిసెంబర్ 30 : ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు అర్చక బృందం, వేద పండితులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స
చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సం�