పట్టణ ప్రగతిలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ప్రకాశ్నగ
ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బేల మండలంలోని జునోని, చాంద్పల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పల్�
జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరందుకున్నాయి. సమస్యల పరిష్కారంతో పాటు స్వచ్ఛత దిశగా అడుగులు పడుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలను అ
గ్రేటర్ ‘స్వచ్ఛ’మేవ జయతే అంటూ నినదిస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతి ఉత్సాహంగా సాగుతున్నది. ‘స్వచ్ఛ’ సంకల్పంతో ప్రత్యేక పారిశుధ్య పనులు కొనసాగుతుండగా, నాలుగు రోజుల్లో మొత్తం 27,044 టన్నుల వ్యర్థాలను తొలగించ�
హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం జీహెచ్ఎంసీ సర్కిల్-15 పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది. బస్తీలు, కాలనీల్లో ఎక్కడి సమస్యలను అక్కడే గుర్తి�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి, నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మూడో రోజు ఆదివారం పా�
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ, పల్లె ప్రగతి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మూడో రోజైన ఆదివారం జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ వార్డులు, పంచా�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రగతి పనులు ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడో రోజులో భాగంగా ఆదివారం ఆదిలాబాద్, ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు ఆయావార్డుల్లో పర్యటించి ప్రగతి పనులను పర్యవేక్షించారు
గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం చేపట్టిన పనులను
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మూడో రోజూ జిల్లాలో జోరుగా నిర్వహించారు. ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు గల్లీ గల్లీలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు హామీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండో రోజు ముమ్మరంగా కొనసాగాయి. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. పట�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. రెండోరోజూ శుక్రవారం జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు పర్యవేక్షించగా.. ప్రజాప్రతినిధులు కార్యక్రమ
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్న�
నూతనంగా వీడీసీసీ రోడ్లు మంజూరైన ప్రాంతాల్లో అవసరమైన తాగునీరు, డైనేజీ నిర్మాణ పనులను తక్షణమే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసబ్ట్�