‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే పది రోజులలో పాఠశాలలను ప్రారంభించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ‘మన ఊరు - మన బడి�
నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని విప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో చేపట్టిన నాలా విస్తరణ పనుల్�
దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు
సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు చకచకా సాగుతున్నాయి. ఆయా పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర స
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.2
సంగారెడ్డి జిల్లాలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని టీఎస్డబ్ల్యూఐడీసీ కార్�
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప�
చరిత్రాత్మక జహంగీర్ పీర్, పహాడీ షరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్�
ఒకవైపు తగ్గిన వరి సాగు.. మరోవైపు ఎండవేడికి ఇతర పనులకు వెళ్లలేని పరిస్థితి.. దీంతో ఉపాధి హామీ పనులవైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,25,002 మంది కూలీలు ఉపాధి పనులకు హ�
ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల
ప్రభుత్వ పాఠశాలలను కొత్త పుంతలు తొక్కించే ‘మన ఊరు-మన బడి’ పథకం పనులకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. తొలుత రూ.30 లక్షల లోపు ఖర్చయ్యే పనులను చేపడుతున్నారు. ఇప్పటివరకు 3,679 బడుల్లో 12 వేల పైచిలుకు పనులకు అ
నిధులు మంజూరయ్యాయి.. చిన్న పిల్లల పార్కు పనులు ప్రారంభించారు. ఇంతలోనే రైల్వే అధి కారులు అడ్డగించి పనులను నిలిపివేశారు. రైల్వే స్థలం అంటూ పార్కు పనులను అడ్డగించారు. వివరాల్లోకెళ్లితే..అడ్డగుట్ట మొండిబండన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, ఏప్రిల్ 13 : సీఎం కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని, సీఎం రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ�
రోడ్డుపై పారే మురుగు నీరు, చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారే రోడ్లు..ఇలా ఎన్నో అసౌకర్యాలతో బతుకులీడ్చిన పరిస్థితి నుంచి మోక్షం లభించింది. మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తో�