‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో మొదటి విడతగా చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులన్నింటినీ గ్రౌండింగ్ చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మన బడి పనుల పురోగతిపై క�
పచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారానికి శ్రీకారంచుట్టింది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పరుచుకునేలా కార్యాచరణ రూపొందించి సత్ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు ఏడు విడతలు కార్యక్రమ�
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు
కరీంనగర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్న ఆర్అండ్బీ రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్ల
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ- మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే రెండ�
మన ఊరు-మన బడి ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్నగర్, కక్కులూర్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. �
సిద్దిపేట అభివృద్ధికి బాటలు వేస్తు న్నామని, అన్నిరంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 36వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర�
విద్యుత్తు పనుల స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను (ఎస్ఎస్ఆర్) 25 నుంచి 30 శాతం మేర పెంచేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ అంగీకరించింది. విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి చొరవతో తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభు�
సూర్యాపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్రెడ్డి, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. రాష్ట
పల్లె, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనులు జరు�
వాడవాడలా ‘ప్రగతి’ పనులు ఊపందుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ స్వచ్ఛ పల్లెలు, పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటకు విచ్చేసిన అడ�