హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమగ్రంగా మార్చే మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సివిల్వర్క్స్, రంగులు వేసేపనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో 96.92% పన�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెం డేళ్ల క్రితం నాలుగు వరుసల జాతీయ రహదారి-363 పనులు ప్రారంభించారు. రెబ్బెన మండలం రేపల్లెవాడ నుంచి వాంకిడి మండలం గోయగాం వరకు 54కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నా రు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని మేడిపల్లి అభివృద్ధి, పచ్చదనం, శుభ్రతలో ప్రగతి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్యార్డు, వైకుంఠధామ�
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మొదటి విడుతగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద ఉధృతికి రోడ్లు కొన్నిచోట్ల కొట్టుకుపోగా, మరికొన్నిచోట్ల దెబ్బతిని తెగిపోయాయి. దీంతో ప్రజల
మండల కేంద్రంలోని ఆళ్లపాడు పాతగేటు సమీపంలో రైల్వేశాఖ అండర్బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ అండర్బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు �
సచివాలయ నిర్మాణ పనులన్నీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. అంతస్థుల ఆధార
మన ‘ఊరు- మనబడి’లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనులను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూక�
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కుట్రలకు తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. తనిఖీల పేరుతో రాష్ట్రంపై దండయాత్రలు చేస్తున్నది. రైసుమిల్లుల్లో స
మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల నిర్వహణ భేష్ అని కేంద్ర మానిటరింగ్ కమిటీ సభ్యులు సందీప్సింగ్, లలిత్కుమార్, కుముత్ కుమార్ దూబె ప్రశంసించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పను
బీజేపీ ప్రభుత్వం నరేగా నిధులతో రైతు వేదికలు కట్టవద్దని, కల్లాలు కట్టవద్దని అంటున్నదని, నరేగా అంటే ఇక్కడి మట్టి తీసి అక్కడ, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘యూపీఏ నుంచి ఇప్పటి �