ఐటీ కారిడార్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. గచ్�
మండల పరిధిలో అన్ని గ్రామాలకు లింకు రోడ్లు చేపడుతున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘనపూర్లో రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ గురువారం ప్రారంభించారు
మండల పరిధిలోని గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్లో పంచాయతీ నిధులు రూ.4లక్షలతో 4వ వార్డులో
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య
తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు రాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనుల�
ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు గజ్వేల్, జనవరి 1: రీజినల్ రింగ్రోడ్డు పనులు ఈ ఏడాదే ప్రారంభమవుతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రవీందర్రావు తెలిపారు. శనివారం ఆయన సిద్దిపేట జ
ఖమ్మం: ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై జరుగుతున్న పలు అబివృద్ది, సుందరీకరణ పనులను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి సోమవారం పరిశీలించారు. ట్యాంక్ బండ్పై నిర్మిస్తున్న తీగల వంతెన పనులు, ఇతర సుందరీకరణ
కాగజ్నగర్టౌన్ : గోండు విప్లవకారుడు కుమ్రం భీం అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్నగర్ మండలంలో కుమ్రం భీం విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా�
కలెక్టర్ శర్మన్ | జిల్లా దవాఖానకు ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు అయినందున దవాఖాన ఆవరణలో ప్లాంట్ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శర్మన్ వైద్య అధికారులను ఆదేశించారు.