వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడిన చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. అన్నదాతలకు రైతుబీమా పథకం అమలు చేస్తున్నట్లుగానే నేత కార్మికులకు ‘నేతన్న బీమా’ను తీసుకొచ్చింది. చేనేత, మరమగ్గ
న్యూఢిల్లీ: కరోనా వల్ల దేశంలో లాక్డౌన్ విధించిన సమయంలో కూలీలను విమానంలో వారి సొంతూర్లకు పంపిన రైతు, గుడిలో అనుమానాస్పదంగా మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పుట్టగొడుగుల రైతు పప్పన్ సిం�
రామగుండం ఎన్టీపీసీలో లాఠీచార్జిపై సర్వత్రా ఆగ్ర హం వ్యక్తమవుతున్నది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది అమానుషంగా దాడి చేయడం పై ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం బ్ల�
శివసేన కార్యకర్తలపై ‘దాడులు చేయండి, చితకబాదండి, కాళ్లు విరగ్గొట్టండి..’ అంటూ తన అనుచరులు, మద్దతుదారులను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే రెచ్చగొట్టాడు. కేసులు ఎ
లారీ అసోసియేషన్కు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ బైపాస్లోని సత్యసాయి గార్డెన్లో పట్టణ లారీ ఓ
తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది
పొరుగు రాష్ట్ర కూలీలతో సకాలంలో పనులు పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న వలసకార్మికులు వేలాది మంది కూలీలకు ఉపాధి జోరుగా సాగుతున్న వ్యవసాయ, భవన నిర్మాణ పనులు వ్యవసాయ పనులకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాక తెలంగా�
ఉద్యోగులంటే జీతం తీసుకుని మన కింద పనిచేసే బానిసలని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్న రోజుల్లో ఓ అమెరికన్ కంపెనీ సీఈఓ ఉద్యోగుల కష్టనష్టాలను అర్ధం చేసుకుని వారికి అండగా ఉంటూ గౌరవించాలని చెబ�
కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న చేనేత, మరమగ్గాల కార్మికులు, వాటి అనుబంధ సంస్థల కార్మికులు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే చేనేత బీమా ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుంది. బ
ఏండ్ల తరబడి మగ్గాలపై కూర్చొని నాలుగుపదుల వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న నేతన్నకు సర్కార్ అండగా నిలుస్తున్నది. రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప�
తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతకార్మికులకు రూ.15వేల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరైనట్టు తెలంగాణ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ సెక్షన్ అధికారి పాముకుంట్ల రవీందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకట
మోసకారి పార్టీ కాంగ్రెస్, ద్రోహపూరిత పార్టీ బీజేపీ అని రాష్ట్రంలో, దేశంలో ప్రజలు తీర్మానించుకొన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని తేల్చ
నాలాలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. లంగర్హౌస్ ఫైర్ స్టేషన్ ఫైర్ అధికారి దత్తు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం మధ్యాహ్నం లంగర్హౌస్ మొఘల్ కా నాలాలో ఓ వ్యక్తి పడి ఉన్నట�
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన ఆటా మహాస�
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలం అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం హనుమ�