భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో ప్రసవ సమయం దగ్గరపడిన గర్భిణులను అధికార యంత్రాంగం సమీప దవాఖానలకు తరలిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన గర్భి�
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ కాంగ్రెస్, బీజేపీకి చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు హనుమకొండ ప్రశాంత్నగ�
ప్రతిపక్షపార్టీల నాయకులు ఎంత మొత్తుకున్నా ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
ఆర్మీ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని సిద్దిపేటలో సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు మహిపాల్గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించార�
బరువు తక్కువున్న పిల్లలను గుర్తించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం ధన్వాడతోపాటుగా మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక అంగన్వాడీ కేంద
టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు
చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత కింద
రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్పై కొందరు దుండగులు సోమవారం నలుపు రంగు సిరాతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలపాగా, ముఖం, కుర్తా, ఆకుపచ్చ తువ్వాల మీద సిరా మరకలు పడ్డా
పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�