చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత కింద
రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్పై కొందరు దుండగులు సోమవారం నలుపు రంగు సిరాతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలపాగా, ముఖం, కుర్తా, ఆకుపచ్చ తువ్వాల మీద సిరా మరకలు పడ్డా
పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమన్నది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పీసీసీ నాయకుడు అద్దంకి దయాకర్ మధ్య కొంతకాలంగా ఉన్న వైరం ఇటీవల తారాస్థాయికి
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
యుద్ధ ప్రాతిపదికన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఎదిరేపల్లి గ్రా మంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50లక్షలతో చేపడుతున్న పాఠశాల నిర్మా ణ పనులను సోమవారం
నందికొండ, హలియా మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసేందుకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్�
నీరుపోసి చెట్టును చిగురింపజేసినట్టు.. పడావుపడ్డ పరిశ్రమలకు ప్రాణం పోసింది తెలంగాణ ఉద్యమం. ‘వేరు తెలంగాణ చీకట్ల పాలవుతదన్న భయంపోయి అభివృద్ధిలో తెలంగాణ తీరే వేరు’ అన్న భరోసానిచ్చింది. పురిట్లోనే ఆగమైతదన
నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని, మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఫినిషింగ్ పనుల పట్ల ప్రత
మియాపూర్ : శ్రామిక శక్తిని మించిన ఆస్తి మరొకటి లేదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శ్రామికుల శ్రమను గుర్తించాలని, వారిని గౌరవించాలని పిలుపునిచ్చారు. మేడేను పురస్కరించుకుని సంఘటిత ,అసంఘటి�
భాగ్యనగరి గులాబీ మయమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్లీనరీ కోసం నగరం ముస్తాబవగా.. బుధవారం గులాబీ జెండాలు ఎగిరాయి. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజక
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సాక్షిగా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు సంబంధించి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు