సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమన్నది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పీసీసీ నాయకుడు అద్దంకి దయాకర్ మధ్య కొంతకాలంగా ఉన్న వైరం ఇటీవల తారాస్థాయికి
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
యుద్ధ ప్రాతిపదికన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఎదిరేపల్లి గ్రా మంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50లక్షలతో చేపడుతున్న పాఠశాల నిర్మా ణ పనులను సోమవారం
నందికొండ, హలియా మున్సిపాలిటీలకు సంబంధించి రూ. 56 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసేందుకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం హాలియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్�
నీరుపోసి చెట్టును చిగురింపజేసినట్టు.. పడావుపడ్డ పరిశ్రమలకు ప్రాణం పోసింది తెలంగాణ ఉద్యమం. ‘వేరు తెలంగాణ చీకట్ల పాలవుతదన్న భయంపోయి అభివృద్ధిలో తెలంగాణ తీరే వేరు’ అన్న భరోసానిచ్చింది. పురిట్లోనే ఆగమైతదన
నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని, మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఫినిషింగ్ పనుల పట్ల ప్రత
మియాపూర్ : శ్రామిక శక్తిని మించిన ఆస్తి మరొకటి లేదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శ్రామికుల శ్రమను గుర్తించాలని, వారిని గౌరవించాలని పిలుపునిచ్చారు. మేడేను పురస్కరించుకుని సంఘటిత ,అసంఘటి�
భాగ్యనగరి గులాబీ మయమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ప్లీనరీ కోసం నగరం ముస్తాబవగా.. బుధవారం గులాబీ జెండాలు ఎగిరాయి. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అన్ని నియోజక
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సాక్షిగా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు సంబంధించి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ కవచాలు అందజేస్తున్నది.. ప్రతి రోజు కార్మికుల ఆరోగ్యస్థితిని
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలు�
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �