ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంపై సిరిసిల్ల నేత కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు
పెద్దపల్లి జిల్లా రామగుం డం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు
బల్దియా ప్రత్యేక దృష్టి 200ల మందికి క్యాన్సర్ పరీక్షలు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, మందులు అందజేత ప్రస్తుతం కరోనా పరీక్షలు, టీకా ఇస్తున్న అధికారులు కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎంఓహెచ్ బిందు భార్గవ�