అత్తాపూర్ : కార్మికులకు అండగా ఉంటానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదాఇవరం జరిఇగన మేడే దినోత్సవంలో పాల్గోన్న ఆయన అత్తాపూర్ డివిజన్ హైదర్గూడలో జరిగిన జెండా ఆవిష్కరణ కారక్రమంలో పాల్గోన్గని జెండాలను ఆవిష్కరించారు.
ఈ సంద్రర్బంగా టిఆర్యస్ కార్మికవిభాగంలో చేరిన పలువురిని ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కారక్రమంలో రంగారెడ్డిజిల్లా నాయకుడు చెరకు అమరేందర్, తెలంగాణ కార్మక విబాగం నాయకులు నారాయణ, చెన్నయ్య, నరేందర్రావు, చిన్నా, రాముయాదవ్,కార్తీక్గౌడ్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.