కార్మిక రాజ్యం రావాలంటే సామ్రాజ్యవాదం పోవాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీబీ రాఘవులు చెప్పారు. మే డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకలను జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో మంత్రికి అవమానం ఎదురైంది. ఇప్పటికే పలువురు మంత్రులకు చేదు అనుభవం ఎదురవగా.. తాజాగా మంత్రి వివేక్ సైతం ఆ జాబితాలో చేరిపోయారు.
"అడిగితే హక్కులు రావు.. పోరాడితేనే లభిస్తాయి" అనే నినాదంతో జూలూరుపాడు మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) తదితర వామపక్ష పార్టీలు, వివిధ
కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్ అన్నారు. ఇల్లెందు సింగరేణి కార్మికుల సంఘం టీజీబీకేఎస్ ఏరియా ఉపాధ్యక్ష
కార్మిక దినోత్సవంను పురస్కరించుకుని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. కోదాడ పట్టణంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీఆర్టీయూ జెం�
Reactor Explodes | కార్మిక దినోత్సోవం రోజున ఫార్మాల్యాబ్లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ ఫార్మా ల్యాబ్ లోని బ్లాక్ 3లో రియాక్టర్ �
కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ’మే’ డే సందర్భంగా హాలియా పట్టణంల
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార
చికాగో అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ట్రేడ�
మేడే సందర్భంగా కార్మికలోకం కదం తొక్కింది. ఊరూరా ర్యాలీలు తీసి జెండావిష్కరణలు చేసింది. బీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజాసంఘాలు, వివిధ పార్టీల న�
కార్మికులు తన చెమట చుక్కలను చిందించి వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే రోజే కార్మిక దినోత్సవం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు.