కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర�
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ దేశంలో ఆదివారం మే డేను ఘనంగా నిర్వహించారు. 1200 మంది స్థానిక తెలుగు కార్మికులకు రుచికరమైన బిర్యానీ పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని ఆత్మస్థైర్య�
వనస్థలిపురం : ప్రపంచంలో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగానే బలమైన కార్మిక చట్టాలు వచ్చాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మ
జూబ్లీహిల్స్ : కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్
మియాపూర్ : శ్రామిక శక్తిని మించిన ఆస్తి మరొకటి లేదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శ్రామికుల శ్రమను గుర్తించాలని, వారిని గౌరవించాలని పిలుపునిచ్చారు. మేడేను పురస్కరించుకుని సంఘటిత ,అసంఘటి�
కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం మే డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట�
షాద్నగర్టౌన్, మే 01 : దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మంది�
రవీంద్రభారతి : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే జాతిపిత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కార్మికులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు శుభాకాంక్షలను...