Shanghai: షాంఘైలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో కొత్త రికార్డు నమోదు అయ్యింది. గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆ సిటీలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం నాడు జుజియావూ స్టేషన్�
సింగపూర్లో (Singapore) మేడే వేడుకలను (May day) ఘనంగా నిర్వహించారు. సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో తెరుసన్ రిక్రియేషన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి
గతంలో ఏ ముఖ్యమంత్రైనా కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించారా.. కార్మికులు మంచిగుండాలని కోరుకున్నరా.. వారి ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా.. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం కృ
సీఎం కేసీఆర్ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులకు తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో ప�
మెదక్ జిల్లాలో సోమవారం మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు పలు ప్రాంతాల్లో జెండావిష్కరణలు చేశారు. వీధుల గుండా ర్యాలీలు తీశారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న
ఖమ్మం నగరంలోని త్రీటౌన్లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో కార్మిక భవనం నిర్మిస్తామని, రూ.10 కోట్లతో ఖమ్మం ఏఎంసీని అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
May Day | మేడే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కార్మికులకు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరా�
Salaries Hike | పారిశుధ్య కార్మికులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజైన సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలన
Minister Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు, భవన నిర్మాణరంగ కార్మికులకు రూ.6లక్షల బీమాను అందిస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని శ్రీనివాస టాకీసు బీఆర్టీయూ ట్�
శ్రామికుల పండుగ అయిన ప్రపంచ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లాలోని కార్మిక లోకం సన్నద్ధమైంది. సోమవారం జరిగే 138వ మేడేకు కార్మిక సంఘాల నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
మేడే-2023 వేడుకలను మే 1న ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి సీహెచ్ మల్లారెడ్డి హాజరుకానున్నారు.
ప్రపంచ కార్మిక దినం మే డే సందర్భంగా శ్రమశక్తి, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుల కోసం ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కార్మిక నేతలకు, పరిశ్రమల నిర్వాహకులకు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ �