కార్మిక దినోత్సవాన్ని ఆదివారం కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, కీసర, ఘట్కేసర్ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్మిక దినోత్సవాన్ని కార్మిక సంఘాల ఆధ్వర�
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ దేశంలో ఆదివారం మే డేను ఘనంగా నిర్వహించారు. 1200 మంది స్థానిక తెలుగు కార్మికులకు రుచికరమైన బిర్యానీ పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని ఆత్మస్థైర్య�
వనస్థలిపురం : ప్రపంచంలో ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగానే బలమైన కార్మిక చట్టాలు వచ్చాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మ
జూబ్లీహిల్స్ : కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్
మియాపూర్ : శ్రామిక శక్తిని మించిన ఆస్తి మరొకటి లేదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శ్రామికుల శ్రమను గుర్తించాలని, వారిని గౌరవించాలని పిలుపునిచ్చారు. మేడేను పురస్కరించుకుని సంఘటిత ,అసంఘటి�
కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం మే డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట�
షాద్నగర్టౌన్, మే 01 : దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలమని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మంది�
రవీంద్రభారతి : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే జాతిపిత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం కార్మికులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు శుభాకాంక్షలను...
Minister Malla reddy | మనం ఎంత కష్టపడితే అంత గొప్పవాళ్లమవుతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మికుల శ్రమతోనే కంపెనీలు నడుస్తున్నాయని చెప్పారు. కార్మికులను అగ్రభాగానికి తీసుకెళ్లే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైకులను అందించేందుకు సిద్ధమైంది. అలాగే బస్ స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాల�
Minister Talasani Srinivas yadav | కార్మికులే దేశానికి వెన్నెముక అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్�
జనగామ : కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జిల్లాలోని దేవరుప్పులలో యు�
Satyavathi rathod | ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు.