రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్రెడ్డి నేతృత్వంలో శనివారం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్యాద్రినాయుడు, భాస్కర్గౌడ్, షేక్ ఆరీఫ్, వెంకటేశ్త�
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్రెడ్డిని కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసంలో సీఎంను ఎమ్మెల్యే కలువగా, ప్రకా�
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్ను ఆదివారం శంషాబాద్ పట్టణంలోని పలువురు ముదిరాజ్ నాయకుల
తెలంగాణకు కావాల్సింది బలమైన నాయకత్వం అని, స్థిరమైన ప్రభుత్వం అని అది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి టి.ప్రకాష్ గౌడ్ అన్నారు.
సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమిని ఆక్రమించేందుకు రాత్రికిరాత్రి అక్రమంగా గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఫెన్సింగ్ వేస్తుండటంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని కూల్చివేసిన ఘటన గండిపేట రెవ
దేశ రాజధాని ఢిల్లీలో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ స్థాయిలో తర్జనభర్జనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. టికెట్ కోసం ఎవరు అధికంగా పార్�
రాజేంద్రనగర్ నియోజక వర్గం అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారి కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన బ్ర
మైలార్దేవ్పల్లి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్లోని ఎన్ఎస్ఆర్ కిక్ బాక్సింగ్ ఆకా
పేదల పాలిట సంక్షేమ సేవకుడిగా..ఉద్యమ పితామడిగా, బంగారు తెలంగాణ సాధకుడిగా నిరంతరం నిస్వార్థ సేవతో ప్రజాసంక్షేమానికై శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు తెలంగాణ ప్రజల ఆశీస్సుల
ప్రజలు ఎదుర్కుంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడలో 23లక్షల నిధులతో నిర్మించనున్న పైప్లైన�
అత్తాపూర్ : హైదర్గూడ మూసీ వద్ద ఉ్న స్మశానవాటికను దశల వారిగా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన జీహెచ్ఎంసీ అధికారులలో కలిసి స్మశానవాటికను పరీశీలించారు. గత
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్�