కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక లోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నదని ట్రేడ్, లేబర్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పొట్టగొట్టి కార్పొర�
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ మంగళవారం 36వ రోజుకు చేరుకుంది. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగుతున్న షట్డౌన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ షట్డౌన్తో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో చిక్కుక�
గ్రామ పంచాయతీ కార్మికులకు ఉరితాడులా ఉన్న జీవో నంబర్ 51ని సవరించాలని, మల్టీ పర్సస్ వర్కర్ విధానం రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, మండల గౌరవ అధ్యక్షుడు పు
ఏడాది పనిచేసిన కార్మికులకు పరిశ్రమలు ప్రకటించే బోనస్ కొత్తకాంతులు నింపుతాయి. ఈ ఏడాది అధికశాతం పరిశ్రమలు బోనస్ ప్రకటించడం లేదు. దీంతో కార్మిక కుటుంబాల్లో దసరా వాతావరణం కనిపించడం లేదు. అప్పు చేస్తేకాన�
తమ దేశంలోని తమ పౌరులు, శాశ్వత నివాసులు ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా తమ డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డులను సమర్పించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ శుక్రవారం ప్రకటించారు.
సింగరేణి కార్మికులను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్
సింగరేణి కార్మికులను మరోసారి నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం వచించిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా
తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు మహాత్మా నగర్ గ్రామపంచాయతీ కార్మికులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తన నివాసంలో ఆదివారం ఉదయం ఘనంగా సత్కరించారు.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్�
సింగరేణి కోల్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం కలకత్తాలో నిర్వహించిన కార్మికుల మహాధర్నా ఘనంగా జరిగింది. ఈ మహాధర్నాకు సంఘీభావంగా అర్జీ-3 సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెను కార్మికులు విరమించారు. 15 రోజుల క్రితం యాజమానులు కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లకు కూలీ పెంచ�
రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక