సింగరేణి కార్మికులను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్
సింగరేణి కార్మికులను మరోసారి నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం వచించిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా
తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు మహాత్మా నగర్ గ్రామపంచాయతీ కార్మికులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి తన నివాసంలో ఆదివారం ఉదయం ఘనంగా సత్కరించారు.
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్�
సింగరేణి కోల్ మైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం కలకత్తాలో నిర్వహించిన కార్మికుల మహాధర్నా ఘనంగా జరిగింది. ఈ మహాధర్నాకు సంఘీభావంగా అర్జీ-3 సెంటినరీ కాలనీ తెలంగాణ చౌరస్తాలో సింగరేణి ఉద్యోగులు, పదవీ విరమణ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెను కార్మికులు విరమించారు. 15 రోజుల క్రితం యాజమానులు కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లకు కూలీ పెంచ�
రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రామగుండం ఎన్టీపీసీలో 2022, ఆగస్టు 22న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఎన్టీపీసీ లేబరేట్లో చేపడుతున్న నిరసన పోరాటంలో కార్మికులపై ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ జవాన్లు చే�
సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వా�
పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామి ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ పట్ల శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకప్పటి పోలీసుల్లా కాకుండా ఇప్పటి పోలీసుల్లో సేవాభావం పెరిగిపోతున్నది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు అపస్నహస్తం అందించేందుకు ఎల్�
కార్మికుల సమస్యలపై మంత్రి వర్గ ఉప సంఘంలో చర్చించకుండా కార్మికులకు ఏమాత్రం న్యాయం చేయని కార్మిక మంత్రి వివేక్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని గోదావరిఖనికి చెందిన కార్మిక నాయకులు చిలుక ప్రసాద్ ఆరోపించారు. ఈ