Under-Construction Bridge Collapses | గాలి వానకు నిర్మాణంలో ఉన్న వంతెన భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పేదల ఆకలి తీరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ క్యాంటీన్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 159 అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేర�
రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ వైఖరి పై కార్మిక లోకం భగ్గుమంది. పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ మృతికి నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం టోకెన్ సమ్మె చేపట్టారు.
తమ న్యాయమైన హక్కుల కోసం సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు శనివారం నుంచి పనులను బంద్ చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ‘పని బంద్' పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం తన క
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు, ఎండ ప్రభావంతో స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మికులకు దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా కదంతొక్కారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం అన్ని కార్య�
కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ స్లాటర్ హౌస్ ( కమేళా)లో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం తీసుకున్న నిర్ణయం ఉద్రిక్తతకు దారి తీసింది. మేకలు వధించరాదంటూ అధికారులు స్లాటర్ హౌస్ను సీజ్ చేయడంతో 5 వేల కుటుం
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆలయం నుండి నేరుగా వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జువేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడ�
కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో విధుల కేటాయింపుపై దందా నడుస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. అందులో పని చేసే సిబ్బందికి విధులు కావాలంటే ఆ విభాగంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అధికారుల చేతు
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. సుమారు పది మంది కార్మికులు చిక్కకున్నట్లు అనుమానిస్తున్నారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని స
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను జారీ చేయడానికి నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలో గురువారం కార్మికులు తహసీ
నిరుపేదలు, మధ్యతరగతి కార్మికుల కష్టార్జితంతో కార్పొరేట్ కంపెనీలు చెలగాటమాడటం సరికాదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం హెచ్బీఎల్ కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సుమార�