నింగినంటే భవనాలు.. రంగురంగుల ఐటీ టవర్లు.. మహానగర గ్రేటర్ రూపరేఖలను మార్చేయడం వెనక రాత్రింబవళ్లు లక్షలాది మంది శ్రామికుల అహర్నిశల శ్రమ దాగి ఉంది. దశాబ్దాలుగా కరువు సీమ పాలమూరు జిల్లా నుంచి పొట్టకూటి కోసం
హైదరాబాద్లోని వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో చూపు మందగిస్తున్న ది. ఈ సమస్య రోజురోజుకూ పెరిగిపోవడం తో వస్త్ర ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తాజాగ�
New Delhi : దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో విషాదం జరిగింది. ఒక పరిశ్రమలో విష వాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని ముండ్కా పారిశ్రామిక ప్రాంతంలోని, ఫ్యాక్టరీ నెంబర్ 93/8లో శుక్రవారం జరిగింది
Jayam Ravi | తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవి మోహన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆయన పేరు ఇప్పుడు మరో ఘటనతో చర్చనీయాంశంగా మారి
Under-Construction Bridge Collapses | గాలి వానకు నిర్మాణంలో ఉన్న వంతెన భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పేదల ఆకలి తీరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ క్యాంటీన్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 159 అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేర�
రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ వైఖరి పై కార్మిక లోకం భగ్గుమంది. పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ మృతికి నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం టోకెన్ సమ్మె చేపట్టారు.
తమ న్యాయమైన హక్కుల కోసం సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు శనివారం నుంచి పనులను బంద్ చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ‘పని బంద్' పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం తన క
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు, ఎండ ప్రభావంతో స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు దీని నుంచి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మికులకు దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా కదంతొక్కారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం అన్ని కార్య�
కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ స్లాటర్ హౌస్ ( కమేళా)లో జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం తీసుకున్న నిర్ణయం ఉద్రిక్తతకు దారి తీసింది. మేకలు వధించరాదంటూ అధికారులు స్లాటర్ హౌస్ను సీజ్ చేయడంతో 5 వేల కుటుం
వేములవాడ రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆలయం నుండి నేరుగా వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జువేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడ�