Dead body mistaken | కూలీలైన ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే వారి మృతదేహాలు తారుమారయ్యాయి. స్థానిక వ్యక్తి మృతదేహాన్ని బీహార్కు తరలించారు. పొరపాటును గుర్తించి వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సి
గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంతెన రాజలింగయ్య, డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య తమ మరణానంతరం శరీరాలను రామగుండం మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని ప్రకటించారు.
భద్రాద్రి అడవుల్లో.. మండే ఎండల్లో.. మైళ్ల దూరం నడిచి.. తునికాకు కార్మికులు ఆకు సేకరణ చేసినా తగిన ప్రతిఫలం దక్కడం లేదు. చెట్టుచెట్టూ తిరిగి పుట్టపుట్టా వెతికి తునికాకులు సేకరిస్తున్న కార్మికుల కష్టం ఏటా ఎం�
ఖమ్మం ఇలాకాలో ఏకంగా ముగ్గురు మంత్రులున్నరు. జిల్లా ఉన్నతాధికారులూ తిరుగుతున్నరు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు మాత్రం ఆకలితో అలమటిస్తు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, ఈ మేరకు సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్ల�
కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుందని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం మేడే సందర్భంగా ఎక్స్ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు
కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.
దేశంలోని ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడున్న కంపెనీలను వీడే యోచనలో ఉన్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. వచ్చే ఏడాదికాలంలో కొత్త సంస్థల్లో చేరేందుకే మెజారిటీ వర్కర్లు ఆసక్తి చూపుతున్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొ�
CITU | గోదావరిఖని : సింగరేణి సంస్థలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం యువ కార్మికులు యాజమాన్యాన్ని ప్రశ్నించేలా వారిని తయారు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు.
భానుడి భగభగలతో కోల్బెల్ట్ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలతో పాటు జైపూర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్స్, సిమెంట్ పరిశ్రమల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉక్కిర
Nizamabad | ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్ర�
Workers Given Electric Shock | ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఇద్దరు కార్మికులను యజమాని, అతడి అనుచరుడు కలిసి చిత్రహింసలకు గురిచేశారు. దొంగతనం ఆరోపణలపై విద్యుత్ షాక్లు ఇచ్చారు. చేతి వేళ్ల గోళ్లు పీకడంతోపాటు వారిని కొట్ట�
ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల పరిమాణం తగ్గించకుండా కేంద్రం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. గొప్పలు చెప్పుకొనేందుకే కూలీల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్మ