కర్ణాటకలో కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పని వేళలను రోజుకు 12 గంటల వరకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1961ని సవరించాలని �
పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.
సింగరేణి సంస్థ సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, సింగరేణి సిఅండ్ఎండీ, యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసి అద్యక్షులు వాసిరెడ్డి స�
లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా అధ్యక్షులు పూసాల రమేష్ డిమాండ్ చేశారు.
Dead body mistaken | కూలీలైన ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే వారి మృతదేహాలు తారుమారయ్యాయి. స్థానిక వ్యక్తి మృతదేహాన్ని బీహార్కు తరలించారు. పొరపాటును గుర్తించి వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సి
గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంతెన రాజలింగయ్య, డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య తమ మరణానంతరం శరీరాలను రామగుండం మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని ప్రకటించారు.
భద్రాద్రి అడవుల్లో.. మండే ఎండల్లో.. మైళ్ల దూరం నడిచి.. తునికాకు కార్మికులు ఆకు సేకరణ చేసినా తగిన ప్రతిఫలం దక్కడం లేదు. చెట్టుచెట్టూ తిరిగి పుట్టపుట్టా వెతికి తునికాకులు సేకరిస్తున్న కార్మికుల కష్టం ఏటా ఎం�
ఖమ్మం ఇలాకాలో ఏకంగా ముగ్గురు మంత్రులున్నరు. జిల్లా ఉన్నతాధికారులూ తిరుగుతున్నరు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు మాత్రం ఆకలితో అలమటిస్తు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, ఈ మేరకు సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్ల�
కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుందని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం మేడే సందర్భంగా ఎక్స్ వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు