శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ).. ఈ చారిత్రక ప్రాజెక్టు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గంలో పైకప్పు కూలడం.. ఏకంగా ఎనిమిది మంది అందులో చిక్�
అమెరికాలో ఉద్యోగాల కోత (Mass Layoffs) మొదలైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు, డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 75 వేల మం
Kannauj Railway Station | ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో బిల్డింగ్ సెంట్రింగ్ కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న 28 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి �
గ్రామీణ ప్రజల కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రం తూట్లు పొడుస్తున్నది. పథకం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లో
workers detained | వేతనాలు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వంద మందికిపైగా కార�
రుణమాఫీ చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీపీఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్�
Boiler Explosion | ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని జిల్లా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు.
Badrinath | ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ హైవే మూసుకుపోయింది. దీనిని క్లియర్ చేసేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి కొండ రాళ్లు దొర్లడంతో వారు పరుగులు తీశారు. ప్రాణ మ�
గుజరాత్లోని సూరత్లో భవనం కుప్పకూలిన (Building Collapse) ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని సచిన్ ఏరియాలో ఓ ఐదంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
బుక్కెడు మెతుకులను వెతుక్కుంటు రాష్ర్టాలు దాటి పరాయిచోటికి వచ్చి పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులు విగత జీవులై కుటుంబాలకు విషాదాన్ని మిగుల్చుతున్నారు.
ప్రతి నెల 5వ తేదీలోపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్న జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి హామీతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖాన ఎదుట సోమవారం ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనత�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఫిబ్రవరి నుంచి వేసవిలో అదనపు భత్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్య కారణంగా అందని పరిస్థితులు నెలకొన్నాయి.