ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖాన ఎదుట సోమవారం ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. కార్మికుల ఆందోళనత�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఫిబ్రవరి నుంచి వేసవిలో అదనపు భత్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్య కారణంగా అందని పరిస్థితులు నెలకొన్నాయి.
Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆపరేషన్ ఝాదూ చేపట్టాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Setback For Congress | రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాగౌర్ లోక్సభ నియోజకవర్గంలో సుమారు 400 మంది కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. శుక్రవారం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి వారు రాజీనామా
Bokaro steel plant | స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగల్లో చిక్కుకున్న సుమారు 21 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తుండటంతో ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని, ప్రభుత్వం కార్మికులకు వెంటనే పని కల్పించాలని పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డి�
Employees agitation | ఉద్యోగులకు (Employees ) చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన నిర్వహించా�
రైతులు, కార్మికులు కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కార్మిక సంఘాలు చేపట్టిన ‘గ్రామీణ భారత్ బంద్' విజయవంతమైంది. ఇందులో �
తెలంగాణ ఫ్యాక్టరీస్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాల ప్రకారం 2024 సంవత్సరంలో కర్మాగారాలు, దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే కార్మికులకు జాతీయ పండుగలు, ఇతర సెలవు దినాలను నిర్ధారిస్తూ కా
Charred bodies | కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. మంటల్లో కాలి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. (Charred bodies) మరో 27 మంది కార్మికులకు కాలిన గాయాలయ్యాయి. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది.
Uttarakhand Tunnel rescued Workers | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ న