సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తుండటంతో ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని, ప్రభుత్వం కార్మికులకు వెంటనే పని కల్పించాలని పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డి�
Employees agitation | ఉద్యోగులకు (Employees ) చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన నిర్వహించా�
రైతులు, కార్మికులు కన్నెర్ర చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతు, కార్మిక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం కార్మిక సంఘాలు చేపట్టిన ‘గ్రామీణ భారత్ బంద్' విజయవంతమైంది. ఇందులో �
తెలంగాణ ఫ్యాక్టరీస్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాల ప్రకారం 2024 సంవత్సరంలో కర్మాగారాలు, దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేసే కార్మికులకు జాతీయ పండుగలు, ఇతర సెలవు దినాలను నిర్ధారిస్తూ కా
Charred bodies | కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. మంటల్లో కాలి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. (Charred bodies) మరో 27 మంది కార్మికులకు కాలిన గాయాలయ్యాయి. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది.
Uttarakhand Tunnel rescued Workers | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ న
ఉత్తరాఖండ్లోని ఉత్తకాశీలో కూలిన టన్నెల్ (Uttarkashi tunnel) రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సుమారు 240 గంటలతర్వాత తొలిసారిగా కెమెరాకు చిక్కారు.
Uttarkashi tunnel rescue operation | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో సోమవారం పురోగతి కనిపించింది. (Uttarkashi tunnel rescue operation) తొమ్మిది రోజులుగా చిక్కుకున్న 41 మంది కార్మికులు ఉన్న చోటకు 6 అంగుళాల వెడల్పు ఉన్న �
EPFO-Higher pension | ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్ అర్హతపై దరఖాస్తులు స్వీకరించిన ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. వాటి పరిష్కారంలో క్లారిటీ మిస్ అయింది.
BJP workers protest | బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. (BJP workers protest) తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Terrorist attack | పాకిస్థాన్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. (terrorist attack). కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బాంబులతో పేల్చివేశారు. ఈ సంఘటనలో 11 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.