కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. కర్నాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ యాత్రలో ఎముకలు కొరికే చలిలో షర్ట్ లేకుండా డ్యాన్స్ చేయడం కనిపించిం�
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అందువల్లే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మ�
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీక�
రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో మనుగడ లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన దాదాపు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక�
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
క వ్యక్తి ఆ మిల్లులోకి ప్రవేశించడాన్ని అస్సాంకు చెందిన ముగ్గురు కార్మికులు గమనించారు. చోరీ కోసం వచ్చినట్లు అనుమానించి అతడ్ని పట్టుకుని ఒక చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపారు.
ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్ర
అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు