ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
టీవీ కళాకారులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్ పేర్కొన్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ లౌకికవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల వారిని విస్మయానికి గు�
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలూ కృషిచేస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల బాగోగులు, వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతోంది. కర్నాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ యాత్రలో ఎముకలు కొరికే చలిలో షర్ట్ లేకుండా డ్యాన్స్ చేయడం కనిపించిం�
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అందువల్లే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతేపల్లి మ�
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు 19శాతం పెరుగుదలతో ఖరారైంది. మంగళవారం కొల్ కతాలో జరిగిన సమావేశంలో రోజంతా జరిగిన చర్చల్లో 4 కార్మిక సంఘాలు 28 శాతం నుంచి దిగివచ్చి 19శాతం వేతనాల పెరుగుదలకు అంగీక�
రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�