ఉత్తరాఖండ్లోని ఉత్తకాశీలో కూలిన టన్నెల్ (Uttarkashi tunnel) రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సుమారు 240 గంటలతర్వాత తొలిసారిగా కెమెరాకు చిక్కారు.
Uttarkashi tunnel rescue operation | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో సోమవారం పురోగతి కనిపించింది. (Uttarkashi tunnel rescue operation) తొమ్మిది రోజులుగా చిక్కుకున్న 41 మంది కార్మికులు ఉన్న చోటకు 6 అంగుళాల వెడల్పు ఉన్న �
EPFO-Higher pension | ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్ అర్హతపై దరఖాస్తులు స్వీకరించిన ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. వాటి పరిష్కారంలో క్లారిటీ మిస్ అయింది.
BJP workers protest | బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. (BJP workers protest) తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Terrorist attack | పాకిస్థాన్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. (terrorist attack). కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బాంబులతో పేల్చివేశారు. ఈ సంఘటనలో 11 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
భారతదేశంలో ప్రతి పేద, మధ్యతరగతి ప్రజలు లింగ భేదం లేకుండా తమ పాదాలను అన్ని కాలాల్లో రక్షించుకునేందుకు చెప్పులు ధరిస్తారు. పసిఫిక్ మహాసముద్రంలోని అగ్ని పర్వత ద్వీపాల మధ్యలో ‘హవాయిద్వీపం’ ఉన్నది.
ఆన్లైన్ మార్కెట్ప్లేస్ లీడర్ ఓఎల్ఎక్స్ గ్రూప్ లేఆఫ్స్ (OLX Layoffs) ప్రకటించింది. ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్ ఓఎల్ఎక్స్ ఆటోస్ కొన్ని ప్రాంతాల్లో ఒడిదుడుకులతో నడుస్తుండటంతో కంపెనీ వ్యయ నియంత్రణ చర్య
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పోచమ్మకుంటలోని పీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ గుంటి రజితా శ్రీని�
మధ్యప్రదేశ్లో బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు రెచ్చిపోయారు. జబల్పూర్లోకి కాంగ్రెస్ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీసును ధ్వంసం చేశారు.
World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీ�
కార్మికుల, వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్)ను ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమల కార్మికులకు సీపీఐ 1659 నుంచి 1733 (74 పాయింట్లు పెరుగు�