ఆన్లైన్ మార్కెట్ప్లేస్ లీడర్ ఓఎల్ఎక్స్ గ్రూప్ లేఆఫ్స్ (OLX Layoffs) ప్రకటించింది. ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్ ఓఎల్ఎక్స్ ఆటోస్ కొన్ని ప్రాంతాల్లో ఒడిదుడుకులతో నడుస్తుండటంతో కంపెనీ వ్యయ నియంత్రణ చర్య
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పోచమ్మకుంటలోని పీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ గుంటి రజితా శ్రీని�
మధ్యప్రదేశ్లో బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు రెచ్చిపోయారు. జబల్పూర్లోకి కాంగ్రెస్ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీసును ధ్వంసం చేశారు.
World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీ�
కార్మికుల, వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్)ను ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమల కార్మికులకు సీపీఐ 1659 నుంచి 1733 (74 పాయింట్లు పెరుగు�
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ శుక్రవారం వెల్లడించారు. ఈ ప్లాంట్ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ భా�
జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. గ్రామాలు, వార్డులు, డివిజన్ల పరిధిలోని పార్టీ శ్రేణులను ఒక వేదికపైకి ఆహ్వానించి.. నాయకత్వం ఆత�
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
టీవీ కళాకారులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్ పేర్కొన్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ లౌకికవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. ఆయన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల వారిని విస్మయానికి గు�
కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలూ కృషిచేస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల బాగోగులు, వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని, ఇది ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట�