రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో మనుగడ లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన దాదాపు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక�
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
క వ్యక్తి ఆ మిల్లులోకి ప్రవేశించడాన్ని అస్సాంకు చెందిన ముగ్గురు కార్మికులు గమనించారు. చోరీ కోసం వచ్చినట్లు అనుమానించి అతడ్ని పట్టుకుని ఒక చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపారు.
ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్ర
అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. కూకట్పల్లి డివిజన్ హనుమాన్నగర్కు చెందిన సుమారు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు
ట్విట్టర్లో ఉద్యోగుల తొలగింపు అంతులేకుండా కొనసాగుతున్నది. ఈ సంస్థను కొనుగోలు చేసిన వారానికే సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కొత్త అధిపతి ఎలాన్ మస్క్.. తాజాగా దాదాపు 4,400 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై �
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించి, అక్కడి గీత కార్మికుల పొట్ట కొట్టిందని, ఇక్కడేమో ఆ పార్టీ నాయకులు తియ్యటి మాటలు చెబుతున్నారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శ
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కార్మికుల వేతనాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు
గుజరాత్లో వేల ఆవులు రోడ్లపైకి వచ్చాయి. షెల్టర్ హోమ్స్ నిర్వహణకు రూ.500 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో నిరసన చేపట్టిన 200 మంది షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు గురువ�