EPFO | ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్ పేమె ంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వా రా డబ్బును విత్డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగ ం సిద్
మండలంలోని గంగరాంతండా గ్రామ శివారులోని వన నర్సరరీలో మంగళవారం ఉదయం ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు ఒక్కసారిగా వచ్చిన అలికిడితో చిరుత పులి వచ్చిందని భయంతో పరుగులు తీశారు. దీంతో పలువురు గాయపడ్డారు.
సూర్యాపేట పట్టణ శివార్లలోని సువేన్ ఫార్మాకు (Suven Pharma) వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులు పనిచేయించుకుని 20 రోజుల మాత్రమే జీతం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Uttarakhand Avalanche | ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం విరిగిపడింది. మంచు చరియల కింద సుమారు 50 మందికిపైగా కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పది మంది కార్మికులను రక్షించా
SLBC | ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టు కంపెనీ నిర్దాక్షిణ్యంతో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనుల్లో ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వద్ద సహాయక చర్యలకు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపడుతున్న చర్యలు ముందుకు సాగడం లేదు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులకు ప్రస్తుతం ఆక్సిజన్ అందుతున్నదా? లేదా? అనేది ఉత్కంఠంగా మారింది.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్సెల్బీసీ).. ఈ చారిత్రక ప్రాజెక్టు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గంలో పైకప్పు కూలడం.. ఏకంగా ఎనిమిది మంది అందులో చిక్�
అమెరికాలో ఉద్యోగాల కోత (Mass Layoffs) మొదలైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు, డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 75 వేల మం
Kannauj Railway Station | ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్లో బిల్డింగ్ సెంట్రింగ్ కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న 28 మంది కూలీలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి �
గ్రామీణ ప్రజల కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రం తూట్లు పొడుస్తున్నది. పథకం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లో
workers detained | వేతనాలు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు నిరసన ప్రదర్శనకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వంద మందికిపైగా కార�
రుణమాఫీ చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీపీఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్�