BJP And Tipra Motha Workers Clash | ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసారం సందర్భంగా బీజేపీ, మిత్రపక్షం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలు బైకులు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి
సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 45మంది కార్మికులు మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయవనరైన గ్రానైట్ పరిశ్రమ యజమానులు రోడ్డెక్కారు. పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా రూపొందించిన జీ.వో. నెం 14, 16లను వెంటనే ఉపసంహరించుకోవాలని నగర వీధుల్లో కదం తొక్కారు. పరిశ్రమ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద శనివారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. మృతుల అవయవాలు కనుక్కునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలం లో తవ్వకాలు జ
గంగాధర మండలం ఆచంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గర్శకుర్తిలో విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ ఉపేందర్, విద్యుత్ రైతులను కలిసి మాట్లా�
సిగాచి ప్రమాదంలో తమ వారి వివరాలు చెప్పడం లేదంటూ అధికారులపై బాధిత కుటుంబాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని, ఈ ప్రభుత్వానికి తమ కన్నీరంటే విలువ లేదా అన�
కరీంనగర్ నగరపాలక సంస్థల పని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో శనివారం కార్యాలయం ముందుట ఆందోళన చూపెట్టారు.
కర్ణాటకలో కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పని వేళలను రోజుకు 12 గంటల వరకు అనుమతించాలని పేర్కొంది. ఈ మేరకు దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టం, 1961ని సవరించాలని �
పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.
సింగరేణి సంస్థ సీబీఎస్ఈ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం, సింగరేణి సిఅండ్ఎండీ, యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసి అద్యక్షులు వాసిరెడ్డి స�
లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, జిల్లా అధ్యక్షులు పూసాల రమేష్ డిమాండ్ చేశారు.