ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ కవచాలు అందజేస్తున్నది.. ప్రతి రోజు కార్మికుల ఆరోగ్యస్థితిని
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాడుతామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ పిలు�
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్తను చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్-కమ్ హెల్పర్ల గౌరవవేతనాన్ని రూ.వెయ్యి నుం
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని అడ్రియాల గని ప్రమాదంలో బొగ్గు పొరల్లో చిక్కుకొన్న మిగతా ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మంగళవారం రాత్రి డిప్యూటీ మేనేజర్ మృతదేహం దొరకగా, బుధవారం సేఫ్టీ ఆఫీసర్
ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంపై సిరిసిల్ల నేత కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు
పెద్దపల్లి జిల్లా రామగుం డం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు
బల్దియా ప్రత్యేక దృష్టి 200ల మందికి క్యాన్సర్ పరీక్షలు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, మందులు అందజేత ప్రస్తుతం కరోనా పరీక్షలు, టీకా ఇస్తున్న అధికారులు కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎంఓహెచ్ బిందు భార్గవ�