ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు పరుగులు పెడుతుండగా.. చాలా దేశాల్లో ఇప్పటికీ అనేకమంది ఒక్క పూట తిండి కోసం అలమటిస్తున్నారు. సరైన తిండి దొరక్క పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ఒకప్పుడు బీడీలు చుట్టిన మహిళ నేడు కుటీర పరిశ్రమను స్థాపించి సొంతంగా వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నది. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు బర్దీపూర్ సవిత. స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫ�
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరవ్యాప్తంగా మొదటిరోజు పెద్ద సంఖ�
మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణ�
ఇదోఆన్లైన్ బ్రాండ్. మహిళలకు ప్రత్యేకం. ఇక్కడ స్నీకర్స్, ైస్లెడ్స్తోపాటు వధువుల పాదరక్షలు కూడా లభిస్తాయి. స్థాపించి ఏడాది కూడా కాకుండానే సంచలనాలు సృష్టిస్తున్నది.
ప్రపంచకప్ జూనియర్ హాకీ మహిళల టోర్నీలో భారత్ వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్నది. శనివారం ఉత్కంఠగా సాగిన పోరులో భారత జట్టు 2-3 స్కోరుతో బెల్జియం చేతిలో ఓడిపోయింది.
మహిళల సంరక్షణే ధ్యేయంగా రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నదని మహిళా సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్ అన్నారు. గత పదిహేను రోజుల్లో పట్టుబడిన 126 మంది ఆకతాయిలకు శుక్రవారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీనగర్లోన