మహిళల సంరక్షణే ధ్యేయంగా రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నదని మహిళా సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్ అన్నారు. గత పదిహేను రోజుల్లో పట్టుబడిన 126 మంది ఆకతాయిలకు శుక్రవారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీనగర్లోన
సోషల్ మీడియాతో యువతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులతో వీడియోకాల్ అస్సలు మాట్లాడవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా సూచించారు.
తీర్పుల్లోని లోపాలను సరిచేయడానికి చట్టసభలు కొత్త చట్టాలు రూపొందించవచ్చని, కానీ తీర్పులను నేరుగా తోసిపుచ్చే అధికారం ప్రభుత్వాలకు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టంచేశారు.
కాప్రా డివిజన్ గాంధీనగర్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించిన పాదయాత్రకు స్థానికులనుంచి విశేష స్పందన లభించింది. గృహిణిలు మంగళ హారతులతో బీఎల్ఆర్కు స్వ�
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళా కామ పిశాచులు, మరో మహిళకు కూల్ డ్రింక్లో మత్తు మందిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచేశారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ష్టేషన్ �
ఇంటి ముందు నీళ్లు చల్లొందన్నందుకు పొరుగింటి వ్యక్తి ఒక దళితుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.
ఆకాశంలో సగమని అందంగా చెప్పుకొనే మహిళ ఆర్థికంలో మాత్రం అధఃపాతాళంలోనే ఉండిపోయింది. వ్యవసాయ కూలీల దగ్గరి నుంచి సినిమా హీరోల దాకా మగవారిదే రాజ్యం. మగ మహారాజుల ఆదాయం ముందు మహిళలు ఎందుకూ సరిపోరన్నది జగమెరిగి�