రుతుక్రమ సమయంలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అంతులేని నిస్సత్తువ మరో ఎత్తు. హార్మోన్లలో మార్పులతో పాటు, నిద్రాణంగా ఉన్న మానసిక సమస్యలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ముఖ్య కారణ�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉ�
ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలి�
ఆదిలాబాద్ జిల్లా ఇందూర్పల్లిలో మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సోమవారం భీంపూర్ మండలం కరంజి (టీ) నుంచి ఆదిలాబాద్కు వస్తున్న బస్సు ఎక్కడానికి మహిళలు, స్థానికులు ప్రయత్నించారు.
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని పిల్లాపాపలతో అమ్మవారి దర్శనానికి వచ్చాం. కానీ ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు నడపడంలో విఫలమయ్యారు’ అని పలువురు మహిళలు, ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు పరుగులు పెడుతుండగా.. చాలా దేశాల్లో ఇప్పటికీ అనేకమంది ఒక్క పూట తిండి కోసం అలమటిస్తున్నారు. సరైన తిండి దొరక్క పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ఒకప్పుడు బీడీలు చుట్టిన మహిళ నేడు కుటీర పరిశ్రమను స్థాపించి సొంతంగా వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నది. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు బర్దీపూర్ సవిత. స్వయం ఉపాధి పొందుతూ ఎంతో మందికి స్ఫ�
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. నగరవ్యాప్తంగా మొదటిరోజు పెద్ద సంఖ�
మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. శనివారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది. బస్సుల్లో ఆధార్ కార్డును చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణ�