మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళా కామ పిశాచులు, మరో మహిళకు కూల్ డ్రింక్లో మత్తు మందిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచేశారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ష్టేషన్ �
ఇంటి ముందు నీళ్లు చల్లొందన్నందుకు పొరుగింటి వ్యక్తి ఒక దళితుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.
ఆకాశంలో సగమని అందంగా చెప్పుకొనే మహిళ ఆర్థికంలో మాత్రం అధఃపాతాళంలోనే ఉండిపోయింది. వ్యవసాయ కూలీల దగ్గరి నుంచి సినిమా హీరోల దాకా మగవారిదే రాజ్యం. మగ మహారాజుల ఆదాయం ముందు మహిళలు ఎందుకూ సరిపోరన్నది జగమెరిగి�
రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మించామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి, ఎల్లు
బతుకమ్మ ఆట పాటలు చోళుల, కాకతీయుల కాలం నుండి కొనసాగుతున్నట్టు బతుకమ్మ పాటల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో జరిగిన అనేక యుద్ధాలలో విదేశీయులు మన గుళ్లను, గోపురాలను శిథిలం చేయడం, ఆడవాళ్లకు భద్రత లేకుండా చేయ డం వ�
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ కొనసాగుతున్నది. మూడు రోజులుగా నియోజకవర్గంలోని ఆయా పంపిణీ కేంద్రాలలో ప్రజా ప్రతినిధులు ఆడపడుచులకు చీరెలను అందజేస్తున్న�
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఆశావహ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ బుధవారం రాత్రి తన మొబైల్ ఫోన్ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వాట్సాప్ గ్రూప్లో న్యూడ్ వీడియోలను పోస�
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల వారికి సమప్రాధాన్యం కల్పిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ఆ�
రాష్ట్రంలో పదకొండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పశువుల కొట్టాలకు బిల్లులు మంజూరు చేసి.. దళారుల చేతుల్లో వేల కోట్ల రూపాయలను పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత ఆ పార్టీదని సత్తుపల్లి ఎమ్మెల్యే స�
గ్రేటర్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా రుణాలు అందించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నగరంలో అమ
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పడాల మనోజ ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల�