మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో 0 తీసుకొచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల విడుదల చేయడం దగ్గర నుంచి సబ్సిడీపై రవాణా వాహనాలు, వలల వరకు పంపిణీ చేస్తున్నది. ఇక మత్స్య పా�
దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే.. వీరి శ్రామిక శక్తి ఇంటి పనుల్లో, అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్నది. వీరి సేవలు వెలకట్టలేనివి. కానీ మన దేశంలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న ప్రతి 10 మందిల�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానిది దేశంలో అగ్రస్థానమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
మణిపూర్లో చెలరేగిన హింస, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఇతర అల్లర్లకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తున్న 17 కేసుల విచారణను అస్సాంకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
శ్రావణమాసాన్ని పురసరించుకుని జిల్లా కేంద్రంలో ని వివిధ ఆలయాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి అ ష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం చెల్లించి
వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడాలంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వివ�
భారతీయ మహిళ వివాహానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఏడడుగుల బంధానికి ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు. అందులోనూ మీరు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఆ విషాదం ఆత్మవిశ్వాసాన్ని మింగేసింది. లేనిపోని సమస్యల
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలో ఆరోగ్యపరమైన అవగాహన చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతుంటారు. ప్రసవ సమయంలో గర్భిణులకు 12 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ శాతం 5 నుంచి 6 శాతం మాత్రమ�
Minister Errabelli | మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరిగి, సామాజికంగా గౌరవం దక్కేలా పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నా�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో అమలుచేస్తున్న 33.03% రిజర్వేషన్ దన్నుతో తెలంగాణ పోలీస్ శాఖలోకి కొత్తగా 2,125 మంది మహిళా కానిస్టేబుళ్లు అడుగుపెట్టబోతున్నారు.