She Team | విద్యార్థినులు, మహిళల వెంట పడుతున్న ఆకతాయిల్లో మైనర్లు, యువకులే అధికంగా ఉంటున్నారు. ఇటీవల షీ టీంలు నమోదు చేసిన కేసులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి.
బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైద్యుడిగా రాణిస్తూ తన తం డ్రి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు రాజకీయంగా గత 20 ఏండ్లుగా
కొత్త అంటే ఆకాశంలోంచి ఊడిపడదు. కొన్నిసార్లు పాతలోంచి కూడా పుట్టుకురావచ్చు. గమ్మత్తుగా కనిపిస్తూ అందరినీ అలరించవచ్చు. నయా ట్రెండ్గా మారిన ‘కాయిన్ జువెలరీ’ కూడా అంతే. మన చేతుల్లో ఆడిన నాణేలు, విదేశాల్లో
ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఇంటి బాధ్యతలను, పనులను సమానంగా పంచుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంట�
మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడలో స్పీకర్ పోచారం, వేల్పూర్లో మం�
మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో 0 తీసుకొచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల విడుదల చేయడం దగ్గర నుంచి సబ్సిడీపై రవాణా వాహనాలు, వలల వరకు పంపిణీ చేస్తున్నది. ఇక మత్స్య పా�
దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే.. వీరి శ్రామిక శక్తి ఇంటి పనుల్లో, అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్నది. వీరి సేవలు వెలకట్టలేనివి. కానీ మన దేశంలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న ప్రతి 10 మందిల�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టానిది దేశంలో అగ్రస్థానమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
మణిపూర్లో చెలరేగిన హింస, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఇతర అల్లర్లకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తున్న 17 కేసుల విచారణను అస్సాంకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
శ్రావణమాసాన్ని పురసరించుకుని జిల్లా కేంద్రంలో ని వివిధ ఆలయాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి అ ష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం చెల్లించి
వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడాలంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వివ�
భారతీయ మహిళ వివాహానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఏడడుగుల బంధానికి ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు. అందులోనూ మీరు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఆ విషాదం ఆత్మవిశ్వాసాన్ని మింగేసింది. లేనిపోని సమస్యల