మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం అన్ని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
మణిపూర్లో చెలరేగిన హింస, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఇతర అల్లర్లకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తున్న 17 కేసుల విచారణను అస్సాంకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
శ్రావణమాసాన్ని పురసరించుకుని జిల్లా కేంద్రంలో ని వివిధ ఆలయాల్లో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం వరలక్ష్మీ అమ్మవారికి అ ష్టోత్తర కుంకుమార్చన, నైవేద్యం చెల్లించి
వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడాలంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వివ�
భారతీయ మహిళ వివాహానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఏడడుగుల బంధానికి ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు. అందులోనూ మీరు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఆ విషాదం ఆత్మవిశ్వాసాన్ని మింగేసింది. లేనిపోని సమస్యల
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలో ఆరోగ్యపరమైన అవగాహన చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మహిళలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతుంటారు. ప్రసవ సమయంలో గర్భిణులకు 12 శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ శాతం 5 నుంచి 6 శాతం మాత్రమ�
Minister Errabelli | మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరిగి, సామాజికంగా గౌరవం దక్కేలా పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నా�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో అమలుచేస్తున్న 33.03% రిజర్వేషన్ దన్నుతో తెలంగాణ పోలీస్ శాఖలోకి కొత్తగా 2,125 మంది మహిళా కానిస్టేబుళ్లు అడుగుపెట్టబోతున్నారు.
దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవానికి రంగం సిద్ధమైంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ‘ఇషా గ్రామోత్సవం’ రేపటి నుంచి ప్రారంభం క�
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) వీధిలో వెళ్తుండగా ఒక స్త్రీ ఆయన్ను ఆపి హజ్ గురించి ఏదో సందేహం అడిగింది. అప్పుడు ప్రవక్త వెంట ఉన్న సహచరుల్లో ఒకరు ఆ మహిళను తదేకంగా చూడసాగాడు. దైవ ప్రవక్త (స) అది గమనించి ఆ యువకుడి
World University Games | చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో భారత్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. శనివారం మొదలైన టోర్నీలో భారత ప్లేయర్లు మూడు స్వర్ణాలు సహా ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.