దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవానికి రంగం సిద్ధమైంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ‘ఇషా గ్రామోత్సవం’ రేపటి నుంచి ప్రారంభం క�
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) వీధిలో వెళ్తుండగా ఒక స్త్రీ ఆయన్ను ఆపి హజ్ గురించి ఏదో సందేహం అడిగింది. అప్పుడు ప్రవక్త వెంట ఉన్న సహచరుల్లో ఒకరు ఆ మహిళను తదేకంగా చూడసాగాడు. దైవ ప్రవక్త (స) అది గమనించి ఆ యువకుడి
World University Games | చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో భారత్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. శనివారం మొదలైన టోర్నీలో భారత ప్లేయర్లు మూడు స్వర్ణాలు సహా ఒక కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.
మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రుణాలు అందజేస్తున్నది. దీంతో మహిళా సంఘాలు స్వయం ఉపాధి పొందుతూ అడ్డ ఆకులతో ఈ ఎకోఫ్రెండ్లీ విస్తరాకులు తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు మే
Manipur | జాతుల వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతియుత పరిస్థితులు నెలకొని రాష్ట్రం యథాతథ స్థితికి రావాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను �
సరిగ్గా 19 ఏండ్ల క్రితం మణిపూర్లో 12మంది మహిళలు అక్కడి భద్రతా బలగాల ముందు నగ్నంగా చేపట్టిన నిరసన ప్రదర్శన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. 32 ఏండ్ల యువతిపై లైంగికదాడి..హత్య ఘటనకు నిరసనగా ఆనాడు మణిపూర్ అట్�
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మదర్ థెరిస్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రహ్మత్నగర్ డివిజన్ ఓంనగర్లో ప్లకార్
రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమం అతివలకు వరంలా మారింది. జిల్లాలోని మూడు ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళలకు వివిధ పరీక్
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 11 రకాల చెకప్లు, పరీక్షలు మహిళలకు ఉచితంగా అందిస్తారు. 18 ఏండ్లు నిండిన మహిళలు ఈ పథకాన
బీరువాలో డజను సిల్కు చీరలైనా లేని మగువలు ఉండరు. ఎంత ఖరీదైన పట్టుచీర అయినా సిల్క్ మెత్తదనం ముందు దిగదుడుపే. ఆ మెటీరియల్కు టై అండ్ డై పద్ధతితో సంప్రదాయ డిజైన్లు జోడించారు.
విద్యార్థులతోపాటు అన్ని రంగాల్లో ఉన్నవారిలోని సృజనాత్మకత, ఆలోచనలను వెలికితీయాలన్న సంకల్పంతో నూతన విధానానికి ప్రభుత్వం ఐ దేండ్ల కిందట శ్రీకారం చుట్టింది. చదువుకున్న వారితోపాటు చదువులేని వారిని ప్రో త�
మహిళలు వంటింటికే పరిమితం అనే మాటను ఇక్కడి అతివలు మరిపిస్తున్నారు. వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మరికొందరు తీరొక్క పిండి వంటకాలు తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు.