ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత హోదాలు, డైరెక్టర్ స్థానాల్లో మహిళల శాతం ప్రస్తుతం 12గా ఉందని ఐబీఎం-చీఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అయితే 2019 నుంచీ కంపెనీల కీలక స్థా�
తెలంగాణలో గర్భిణి కావడం నుంచి ప్రవసం అయ్యి ఇంటికి చేరాక కూడా మహిళలకు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నది. ఉచిత ప్రసవాలతో పాటు తల్లీబిడ్డ క్షేమం కోసం ప్రభుత్వం కిట్ల రూపంలో సామగ్రిని అందజేస్తూ రక్షణ కవచంగా
సమస్యల పరిష్కారం కోసం సఖీ కేంద్రాలకు వచ్చే మహిళలకు గౌరవం పెరిగేలా భరోసానివ్వాలని, బాధిత మహిళలకు మనం ఉన్నామనే ధైర్యం కల్పించేలా సఖీ కేంద్రం పనితీరు ఉండాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వా�
నకిలీ బంగారం విక్రయించి మోసం చేశారన్న కోపంతో కిడ్నాప్ చేసి దాడి చేయడంతోపాటు ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ర మేశ్బాబు తెలిపారు.
ప్రభుత్వం మహిళల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం శివ్వంపేట పీహెచ్సీలోని ఆరోగ్య మహిళా కేంద్రా�
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఆడబిడ్డల కండ్లలో సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్ర
రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.15,037 కోట్ల రుణాలను అందజేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. దీంతో 3.08 లక్షల ఎస్హెచ్
మహిళల ఆత్మ గౌరవాన్ని మరింత పెంచేలా నూతన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ముందుకు సాగుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్న సిరిసిల్ల పోలీస్శాఖ, మహిళలకు అభయం ఇస్తున్నది. అత్యవసర సమయాల్లో ఆటోలు, క్యాబ్ల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా కల్పించేందుకు సాంకేతిక అస్ర్తాన్ని ప్రయ�
ఓ శిక్షణ ఆమె జీవితాన్ని మార్చేసింది. నలుగురూ మెచ్చేంత నైపుణ్యంగా సంచులు తయారు చేయగల సృజనను ప్రసాదించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన సొసకాండ్ల రాధిక ఒక సాధారణ గృహిణి. కిరాణా దుకాణంల�
మాతా నీ పఛేడీ.. చేనేత వస్త్రంపై అమ్మవారి వివిధ రూపాలను, దేవీ పురాణంలోని అనేకానేక ఘట్టాలను ఆవిష్కరించే అద్భుత కళ. పదిహేడో శతాబ్దం నాటి ఈ కళాత్మక సంప్రదాయాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రాంతంలో అతికొద్ది
ఏ శుభకార్యం జరిగినా పిండి వంటలు చేసు కోవడం.. కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆరగించడం తెలంగాణ సంప్రదాయం. ఎంతమందికి వడ్డిస్తే అంత ఆనందం ఇల్లాలికి. వడ్డన సరే, వండేది ఎవరు? అన్నన్ని అప్పాలు చేసే తీరిక ఎవరి
మెరుగైన శృంగార జీవితాన్ని గడిపే మధ్య వయస్కులైన పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని జపాన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. యమగట యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పదేండ్ల పాటు 40 ఏండ్లు పైబడిన 8,558 మంది పురుషులు,
మండలంలోని రేవోజిపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో చౌడమ్మ దేవి ఆలయా న్ని పునర్నిర్మించారు. నాలుగు రోజులుగా చౌడ మ్మ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం బోనా ల ప�