మాతా నీ పఛేడీ.. చేనేత వస్త్రంపై అమ్మవారి వివిధ రూపాలను, దేవీ పురాణంలోని అనేకానేక ఘట్టాలను ఆవిష్కరించే అద్భుత కళ. పదిహేడో శతాబ్దం నాటి ఈ కళాత్మక సంప్రదాయాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్ ప్రాంతంలో అతికొద్ది
ఏ శుభకార్యం జరిగినా పిండి వంటలు చేసు కోవడం.. కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆరగించడం తెలంగాణ సంప్రదాయం. ఎంతమందికి వడ్డిస్తే అంత ఆనందం ఇల్లాలికి. వడ్డన సరే, వండేది ఎవరు? అన్నన్ని అప్పాలు చేసే తీరిక ఎవరి
మెరుగైన శృంగార జీవితాన్ని గడిపే మధ్య వయస్కులైన పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని జపాన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. యమగట యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పదేండ్ల పాటు 40 ఏండ్లు పైబడిన 8,558 మంది పురుషులు,
మండలంలోని రేవోజిపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో చౌడమ్మ దేవి ఆలయా న్ని పునర్నిర్మించారు. నాలుగు రోజులుగా చౌడ మ్మ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం బోనా ల ప�
మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొన�
ఫైబ్రాయిడ్స్.. మహిళలు ఎదుర్కొనే పలు ఆరోగ్య సమస్యల్లో ఇవీ ఒకటి. గర్భసంచిలో గడ్డల్లా పెరిగే ఈ ఫైబ్రాయిడ్స్.. పెద్దగా హానికరం కాకపోయినా, బాధితులను తీవ్ర ఇబ్బంది పెడుతాయి. అయితే, ఈ గడ్డలు క్యాన్సర్గా మారతా�
అప్పటిదాకా మంచిగా ఉన్నవాడు ‘నీ నగ్న రూపం బయటపెడతా’ అంటూ తన అసలు రూపాన్ని చూపిస్తాడు. ఆ బెదిరింపులకు భయపడి లొంగిపోవడమో, అడిగినంత డబ్బు సమర్పించు కోవడమో పరిష్కారం కాదు.. ధైర్యంగా, తెగువతో పోరాడమని సూచిస్తా�
మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు విరివిరిగా రుణాలు మంజూరు చేస్తుంది. 90 పైసల వడ్డీతో శ్రీనిధి రుణాలను ఇస్తూ వారు కోరుకున్న రంగంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాడానికి ప
అందరికీ అన్నం పెట్టే మహనీయుడు సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనియాడారు. భైంసా మండల ఐకేపీ సంఘాల మహిళలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రూ.8 లక్షలతో నిర్మించిన గోదాంను శనివార�
న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో మహిళలకు సమాన అవకాశాలు దక్కటం లేదని, కుటుంబ బాధ్యతలు సాకుగా చూపి మహి�
హైదరాబాద్కు చెందిన శ్రుతి అహూజా అమెరికాలో మాస్టర్స్ చేసింది. ఆహార వ్యర్థాలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులలో పనిచేసింది. లక్షల జీతాల విదేశీ ఆఫర్లను వదులుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ఓ అనుకోని సంఘటన ఆమ�
తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పదానికి యుగాది అనే సంస్కృత పదం. యుగాది అంటే యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి విస్తృత రూపమే ఉగము, దీని నుంచి పుట్టినదే ఉగాది.