భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అందులో సగం జనాభా మహిళలే. నెలసరి వచ్చే మహిళల సంఖ్య 35 కోట్లకుపైనే. అలా అని, పీరియడ్ సమయంలో వాడే ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా అమ్ముడు అవుతాయనుకుంటే పొరపాటే.
Artillery Regiment | భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం ప్రకటించారు. ఈ మేర�
అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకొంటూ ఎదుగుతున్న మహిళలు.. ఉద్యోగాలు దక్కించుకోవటంలో దూసుకుపోతున్నారు. పురుషులను మించి నౌకర్లు సాధిస్తున్నారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2023 ప్రకారం.. ఈ ఏడాదికి మహిళా ఉద్యో�
భారత్లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం లోనూ ఒక విజన్తో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
Oxfam India | పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఆక్స్ఫామ్ ఇండియా అనే ఎన్టీవో సంస్థ నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. భారత్లో ఇంటర్నెట్
ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం బరువంతా ఆడవాళ్లపైనే. అదనంగా కెరీర్ బాధ్యతలు. ఆ పరుగులో పడిపోయి తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను స�