ఎకరా, రెండు ఎకరాల భూమిలో 30 రకాల పంటలు పండిస్తున్న పేద మహిళలు దేశానికి ఆదర్శమని పలువురు అభిప్రాయ పడ్డారు. 23వ పాత పంటల జాతరను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శనివారం ఝరాసంగం మండలంలోని మాచున్నూర్లో ముగి�
కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
గర్భిణులు తంబాకు తింటే అధిక ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. నికోటిన్ అధికంగా ఉండే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల గర్భిణుల్లో రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
‘బృంద స్ఫూర్తికి సరైన ఉదాహరణ ఈ మహిళలు. వీరిలో చాలామంది బడి మొహం కూడా చూడనివారే. ఊరి పొలిమేర దాటింది కూడా తక్కువే. నమ్మకం, పట్టుదల, ఎదగాలన్న తపన.. ఇవే ఆ కూలీలను ఆంత్ర ప్రెన్యూర్స్గా మార్చాయి.
మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగత రుణాలనూ మంజూరు చేస్తున్నది.
భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అందులో సగం జనాభా మహిళలే. నెలసరి వచ్చే మహిళల సంఖ్య 35 కోట్లకుపైనే. అలా అని, పీరియడ్ సమయంలో వాడే ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా అమ్ముడు అవుతాయనుకుంటే పొరపాటే.
Artillery Regiment | భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం ప్రకటించారు. ఈ మేర�
అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేసుకొంటూ ఎదుగుతున్న మహిళలు.. ఉద్యోగాలు దక్కించుకోవటంలో దూసుకుపోతున్నారు. పురుషులను మించి నౌకర్లు సాధిస్తున్నారు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2023 ప్రకారం.. ఈ ఏడాదికి మహిళా ఉద్యో�