మహిళల వన్డే ప్రపంచకప్ మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆదివారం పాకిస్థాన్తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన మిథాలీరాజ్ బృందం ఈసారి కప్పు కొట్టాలని తహతహలాడుతు�
దేశీ కార్పొరేట్ వ్యవస్థలో నాయకత్వ హోదాల్లో మహిళల శాతం పెరుగుతోంది. కానీ బోర్డు చైర్పర్సన్లుగా నియమితులవుతున్న మహిళల శాతం తక్కువగా ఉంటోంది. డెలాయిట్ గ్లోబల్ విడుదల చేసిన తాజా నివేదిక వివరాలు...
మహిళా చైతన్యం ఉవ్వెత్తున ఎగిసింది. ఇంట, బయట, పనిచేసే చోట మొదలుకొని దేశ పార్లమెంట్ భవనంలో సైతం తమపై జరుగుతున్న దాడులు, వేధింపులు, వివక్షను ప్రశ్నిస్తూ స్త్రీ లోకం ఉద్యమబాట పట్టింది. ‘మార్చ్ 4 జస్టిస్’ ప