భారత్లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం లోనూ ఒక విజన్తో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
Oxfam India | పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఆక్స్ఫామ్ ఇండియా అనే ఎన్టీవో సంస్థ నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది. భారత్లో ఇంటర్నెట్
ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం బరువంతా ఆడవాళ్లపైనే. అదనంగా కెరీర్ బాధ్యతలు. ఆ పరుగులో పడిపోయి తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను స�
దవాఖానకు వచ్చేవారికి వైద్య సేవలందించాల్సిన సిబ్బంది మద్యం తాగి చిందులేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో ఆరోగ్యశ్రీ విభాగంలో సేవలందిస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగినులు, బయటి�
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్.. మెన్స్, ఉమెన్స్, కిడ్స్ క్యాటగిరీల వస్ర్తాల ధరలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ గోల్�