రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి ఒక ప్రజాప్రతినిధి, ఒక ఉన్నతాధికారి మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను ఎదుర్కోవడానికి సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు (హారిజాంటల్) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్కు చేయకుండా ఓపెన్, రిజర్వుడు
కుటుంబ పెన్షన్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు కుటుంబ పింఛను కోసం భర్తను కాకుండా, తమ కుమార్తె లేదా కుమారుడిని నామినేట్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది.
కరువు నుంచి నిరక్షరాస్యత వరకు ప్రతి సమస్యా.. పురుషుల కంటే మహిళలనే తీవ్రంగా బాధిస్తుంది. దీనికితోడు ఇంటి బాధ్యతలు. పట్టణ మహిళలతో పోలిస్తే పల్లెవాసులకు ఇలాంటి బరువులు మరీ అధికం.
అయోధ్యలోని వివిధ దేవాలయాల్లో సమర్పించే పూలతో అగరుబత్తీలు తయారుచేసేందుకు, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉపాధి కల్పించేందుకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రాజెక్ట్�
మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
వేదకాలం నాటి మహిళలు విదుషీమణులు. బ్రహ్మవిద్యపైనా వారికి పట్టు ఉండేది. బృహదారణ్యక ఉపనిషత్తులోని గార్గి అందుకు ఉదాహరణ. జీవన్ముక్తుడైన జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఎందరో తత్వవేత్తలు దానికి విచ్చ�
మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
లేడీస్ డేను పురస్కరించుకొని నుమాయిష్లో మహిళలు సందడి చేశారు. జనవరి 1న ప్రారంభమైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో మంగళవారం ప్రత్యేకించి మహిళలకు కేటాయించారు.
Minister Sitakka | చదువుల తల్లి సావిత్రిబాయిపూలేను మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయత్రాజ్ శాఖ మంత్రి సీతక్క ( Minister Seetakka ) అన్నారు.
ఈ ఏడాది.. ఆమెదే! అన్నిటా మిన్నగా నిలిచింది అతివే!! తాను ఇంటికి మాత్రమే పరిమితం కాదనీ... అనితర సాధ్యాలకు దిక్సూచిననీ మహిళ నిరూపించుకుంది. సంపదలో మహాలక్ష్మి ఆవిడే! భారతీయ రైల్వేను నడుపుతున్నదీ ఆవిడే!! ఒకరు చిరు