వేదకాలం నాటి మహిళలు విదుషీమణులు. బ్రహ్మవిద్యపైనా వారికి పట్టు ఉండేది. బృహదారణ్యక ఉపనిషత్తులోని గార్గి అందుకు ఉదాహరణ. జీవన్ముక్తుడైన జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఎందరో తత్వవేత్తలు దానికి విచ్చ�
మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
లేడీస్ డేను పురస్కరించుకొని నుమాయిష్లో మహిళలు సందడి చేశారు. జనవరి 1న ప్రారంభమైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో మంగళవారం ప్రత్యేకించి మహిళలకు కేటాయించారు.
Minister Sitakka | చదువుల తల్లి సావిత్రిబాయిపూలేను మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయత్రాజ్ శాఖ మంత్రి సీతక్క ( Minister Seetakka ) అన్నారు.
ఈ ఏడాది.. ఆమెదే! అన్నిటా మిన్నగా నిలిచింది అతివే!! తాను ఇంటికి మాత్రమే పరిమితం కాదనీ... అనితర సాధ్యాలకు దిక్సూచిననీ మహిళ నిరూపించుకుంది. సంపదలో మహాలక్ష్మి ఆవిడే! భారతీయ రైల్వేను నడుపుతున్నదీ ఆవిడే!! ఒకరు చిరు
రుతుక్రమ సమయంలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అంతులేని నిస్సత్తువ మరో ఎత్తు. హార్మోన్లలో మార్పులతో పాటు, నిద్రాణంగా ఉన్న మానసిక సమస్యలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ముఖ్య కారణ�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో మహిళలకు ఉ�
ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పెరిగిన డీజిల్ ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న తమపై ప్రభుత్వ నిర్ణయం మూలి�
ఆదిలాబాద్ జిల్లా ఇందూర్పల్లిలో మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సోమవారం భీంపూర్ మండలం కరంజి (టీ) నుంచి ఆదిలాబాద్కు వస్తున్న బస్సు ఎక్కడానికి మహిళలు, స్థానికులు ప్రయత్నించారు.
‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని పిల్లాపాపలతో అమ్మవారి దర్శనానికి వచ్చాం. కానీ ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు నడపడంలో విఫలమయ్యారు’ అని పలువురు మహిళలు, ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.