తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. బీజేపీకి ప్రజల బాధలు, ప్రజా సమస్యలు పట్టడం లేదు. అధిక రాష్ర్టాల్లో తామే అధికారంలో ఉన్నామంటూ బీజేపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇక మిగిలిన రాష్ర్టాల్లో తమ
ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకో మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నారని, హంతకులు కుటుంబసభ్యులు లేదా సన్నిహితులేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తంచేశారు
అదొక ‘లైంగిక’ సమస్య. దాదాపు 85 శాతం మంది మహిళల ‘అంతర్గత’ సమస్య. వారిలో సగానికి సగం మందికి నోరు విప్పాలంటే భయం. చర్చించాలంటే బిడియం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి, మౌనాన్ని పటాపంచలు చేస్తూ.. ఆ సమస్యపై పోరాటం చ�
జీవనశైలి లోపాల కారణంగా ప్రతి పదిమందిలో ఆరుగురిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. పైల్స్. ఆ ఆరుగురిలోనూ నలుగురు మహిళలే! ఎంతోమంది స్త్రీలు వ్యాధి తీవ్రతను నిశ్శబ్దంగా భరిస్తున్నారే తప్పించి, వైద్యానికి సిద్ధప�
ఆధునిక యువతులు రకరకాల గాజులు ధరిస్తున్నారు. బంగారం, వెండి, ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారైన గాజులూ మగువల అలంకరణలో భాగమయ్యాయి. వీటిని మరింత అందంగా మలిచేందుకు రాళ్లు, రత్నాలు, ముత్యాలు జతచేస్తున్నారు. బంగారప
ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్ను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాం�
ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి పేదరికంలో ఉన్నవారిని ఎంపిక చేస్తూ మినీ పరిశ్రమ
నిన్నమొన్నటి వరకూ ఓ సంస్థను నిర్వహించాలంటే.. పురుషుల సహజ లక్షణాలైన దూకుడు, తెగింపు, కఠిన స్వభావం తప్పనిసరి అని భావించేవారు. ఆధునిక మేనేజ్మెంట్ సిద్ధాంతకర్తలు ఆ వాదనను ఆమోదించడం లేదు. మహిళలోని సున్నితత�
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు రెండేళ్లుగా ప్రోత్సాహమిస్తున్నది. సంఘానికి ఒకరు చొప్పున ఎంపిక చేసి, ప్రధానంగా నిత్యావసర వస్త�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడిచేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.
రాష్ట్రంలోని వృద్ధ మహిళలతో సంఘాలను ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. వీటి ఏర్పాటుపై త్వరలోనే సెర్ప్ అధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు.
మెనోపాజ్ తర్వాత ఆస్టియో పొరోసిస్ ఎందుకొస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ, వయసు పెరిగేకొద్దీ.. నశించిపోయిన ఎముకల కణజాలం మళ్లీ భర్తీ అయ్యే ప్రక్రియ మందగిస్తూ ఉంటుంది. క్రమంగా ఎముకలు క్షయం చెందుతూ