పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
పుట్టగొడుగులు శాకాహారుల మాంసాహారం. పోషకాల పుట్ట. మార్కెట్లో వాటి ధర మరింత పెరుగుతుందే కానీ, భారీ పతనం ఉండదు. అందుకే, అనేక అధ్యయనాల తర్వాత ఆమె పుట్టగొడుగుల సాగుకు మొగ్గు చూపింది. ఐదు కేజీలు పండిస్తేనే గొప�
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ప్రభుత్వం అవగాహన కల్పించనున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నది
అంగవైకల్యం అనేది శరీరానికే గాని, మనస్సుకు కాదని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నా రు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్గ్రౌండ్లో మహిళా, శిశు, దివ్యాంగు ల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యం ల
సమాజంలో పాతుకుపోయిన తీవ్ర లింగ వివక్షను దాటుకుని ఇప్పుడిప్పుడే చదువులు, ఉద్యోగాల బాట పడుతున్నారు మహిళలు. తమకంటూ ఒక గుర్తింపునూ తెచ్చుకుంటున్నారు. అయితే కార్యాలయాల్లో, కార్ఖానాల్లో ఆమెకు ఇక్కట్లు తప్పడ
గత రెండేండ్లలో మానవజాతి చవిచూసిన అతిపెద్ద ఉత్పాతం ఏదనడిగితే.. టక్కున వచ్చే సమాధానం కరోనా అనే. కానీ సమాజంలో సగమైన స్త్రీజాతి అంతకుమించిన పెను ఉత్పాతాన్ని చవిచూస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తుగొలిప�
నైపుణ్యమే విజయం. నైపుణ్యమే జీవన మార్గం. నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్ముతారామె. కాబట్టే, ఉపాధి అవకాశాలున్న కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. యాభై ఐదు కోర్సులలో దేన్�
తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. బీజేపీకి ప్రజల బాధలు, ప్రజా సమస్యలు పట్టడం లేదు. అధిక రాష్ర్టాల్లో తామే అధికారంలో ఉన్నామంటూ బీజేపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇక మిగిలిన రాష్ర్టాల్లో తమ
ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకో మహిళ లేదా బాలిక హత్యకు గురవుతున్నారని, హంతకులు కుటుంబసభ్యులు లేదా సన్నిహితులేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తంచేశారు
అదొక ‘లైంగిక’ సమస్య. దాదాపు 85 శాతం మంది మహిళల ‘అంతర్గత’ సమస్య. వారిలో సగానికి సగం మందికి నోరు విప్పాలంటే భయం. చర్చించాలంటే బిడియం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి, మౌనాన్ని పటాపంచలు చేస్తూ.. ఆ సమస్యపై పోరాటం చ�
జీవనశైలి లోపాల కారణంగా ప్రతి పదిమందిలో ఆరుగురిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. పైల్స్. ఆ ఆరుగురిలోనూ నలుగురు మహిళలే! ఎంతోమంది స్త్రీలు వ్యాధి తీవ్రతను నిశ్శబ్దంగా భరిస్తున్నారే తప్పించి, వైద్యానికి సిద్ధప�
ఆధునిక యువతులు రకరకాల గాజులు ధరిస్తున్నారు. బంగారం, వెండి, ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారైన గాజులూ మగువల అలంకరణలో భాగమయ్యాయి. వీటిని మరింత అందంగా మలిచేందుకు రాళ్లు, రత్నాలు, ముత్యాలు జతచేస్తున్నారు. బంగారప
ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్ను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాం�