“వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తుందని” హైదరాబాద్ నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మహిళలకు సూచించారు. నవంబర్ నెలలో షీ టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 52 మంది నేరుగా షీ టీమ�
మహిళలు వ్యాపార రంగంలో ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నది. స్త్రీనిధి ద్వారా చేయూతనిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చేసుకొని.. ఎంతోమంది ఆర్థికంగా ఎదుగుతున్నా�
వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వరంగల్ సెంట్రల్ క్రైం స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్రాజ్ అన్నారు.
ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్ర
కొడుకు కండ్లెదు టే ఆ తల్లి తనువు చాలించింది. కుక్కను తప్పించబోయి ఆటో చెట్టును ఢీకొన్న ఘటనలో ఆమె ప్రాణాలు విడిచింది. బుధవారం తెల్లవారుజామున బోయినపల్లి మండలం తడగొండ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కొడుకు పెండ్లయ�
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రార
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మ
పుట్టగొడుగులు శాకాహారుల మాంసాహారం. పోషకాల పుట్ట. మార్కెట్లో వాటి ధర మరింత పెరుగుతుందే కానీ, భారీ పతనం ఉండదు. అందుకే, అనేక అధ్యయనాల తర్వాత ఆమె పుట్టగొడుగుల సాగుకు మొగ్గు చూపింది. ఐదు కేజీలు పండిస్తేనే గొప�
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై ప్రభుత్వం అవగాహన కల్పించనున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నది
అంగవైకల్యం అనేది శరీరానికే గాని, మనస్సుకు కాదని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నా రు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని బ్లాక్గ్రౌండ్లో మహిళా, శిశు, దివ్యాంగు ల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యం ల
సమాజంలో పాతుకుపోయిన తీవ్ర లింగ వివక్షను దాటుకుని ఇప్పుడిప్పుడే చదువులు, ఉద్యోగాల బాట పడుతున్నారు మహిళలు. తమకంటూ ఒక గుర్తింపునూ తెచ్చుకుంటున్నారు. అయితే కార్యాలయాల్లో, కార్ఖానాల్లో ఆమెకు ఇక్కట్లు తప్పడ
గత రెండేండ్లలో మానవజాతి చవిచూసిన అతిపెద్ద ఉత్పాతం ఏదనడిగితే.. టక్కున వచ్చే సమాధానం కరోనా అనే. కానీ సమాజంలో సగమైన స్త్రీజాతి అంతకుమించిన పెను ఉత్పాతాన్ని చవిచూస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తుగొలిప�
నైపుణ్యమే విజయం. నైపుణ్యమే జీవన మార్గం. నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్ముతారామె. కాబట్టే, ఉపాధి అవకాశాలున్న కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. యాభై ఐదు కోర్సులలో దేన్�