మహిళల సంక్షేమం, వారి ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రతి మహిళ తన కాళ్ల మీద తాను నిలబడేలా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. మహిళా సంఘాల సభ్యులకు బ్�
Afghanistan | అఫ్ఘానిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి
గ్రూప్-1 పోస్టుల తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పోస్టుల భర్తీలో 33.33 శాతమే రిజర్వేషన్లు అమలు చేయాల�
గర్భిణులు దూర ప్రయాణం చేయకూడదని అంటారు. అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే? విమానం, రైలు, కారు.. ఎలా వెళ్లాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులేమిటి?
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. కొడుకు పెండ్లి కావడంలేదని మనస్తాపం చెందిన తల్లి గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మరో సంఘటనలో.. తల్లి మరణంతో మనస్తాపం చెందిన కూతు�
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసిఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తుండడంతో సర్కార్ ద
నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించకపోతే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రావడంతో పాటు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదమూ ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
యూ ట్యూబ్ ద్వారా వంటలు నేర్చుకోవచ్చు, ఆరోగ్య సలహాలు తెలుసుకోవచ్చు. కొత్త నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఇంకా ఎన్నో ముచ్చట్లు వినొచ్చు. ఇలాంటిదే ‘అర్రే’. కాకపోతే ఇక్కడ వీడియో ఉండదు. అన్నీ మాటల మూటలే. రేడియోలా వ�
ఇంటి అరుగుపై కూర్చుని భో జనం చేస్తున్న మహిళపై కారు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గురు వారం జరిగింది. ఎస్సై ప్రసాదరావు �
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్వంలో మంజూరైన షీ క్యాబ్ వాహనాలను 23 మంది
మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు.