రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసిఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తుండడంతో సర్కార్ ద
నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించకపోతే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు రావడంతో పాటు క్యాన్సర్ల బారిన పడే ప్రమాదమూ ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
యూ ట్యూబ్ ద్వారా వంటలు నేర్చుకోవచ్చు, ఆరోగ్య సలహాలు తెలుసుకోవచ్చు. కొత్త నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఇంకా ఎన్నో ముచ్చట్లు వినొచ్చు. ఇలాంటిదే ‘అర్రే’. కాకపోతే ఇక్కడ వీడియో ఉండదు. అన్నీ మాటల మూటలే. రేడియోలా వ�
ఇంటి అరుగుపై కూర్చుని భో జనం చేస్తున్న మహిళపై కారు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గురు వారం జరిగింది. ఎస్సై ప్రసాదరావు �
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్వంలో మంజూరైన షీ క్యాబ్ వాహనాలను 23 మంది
మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు.
“వేధింపులపై మౌనంగా ఉండొద్దు.. మీ కోసం షీ టీమ్స్ పనిచేస్తుందని” హైదరాబాద్ నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మహిళలకు సూచించారు. నవంబర్ నెలలో షీ టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 52 మంది నేరుగా షీ టీమ�
మహిళలు వ్యాపార రంగంలో ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నది. స్త్రీనిధి ద్వారా చేయూతనిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చేసుకొని.. ఎంతోమంది ఆర్థికంగా ఎదుగుతున్నా�
వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వరంగల్ సెంట్రల్ క్రైం స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్రాజ్ అన్నారు.
ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్ర
కొడుకు కండ్లెదు టే ఆ తల్లి తనువు చాలించింది. కుక్కను తప్పించబోయి ఆటో చెట్టును ఢీకొన్న ఘటనలో ఆమె ప్రాణాలు విడిచింది. బుధవారం తెల్లవారుజామున బోయినపల్లి మండలం తడగొండ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కొడుకు పెండ్లయ�
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రార