28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.
మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
వయసు మీదపడుతున్న కొద్దీ మహిళలను శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. అనేక రుగ్మతలు వెంటాడుతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ సూపర్ ఫుడ్స్ చాలా అవసరం..
మహిళపై లైంగికదాడి కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపును గుజరాత్లోని గాంధీనగర్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అహ్మదాబాద్ నగర శివారులోని అతడి ఆశ్రమంలో తనపై 2001 నుంచి 2006 వరకు పలు సందర్భాల్లో ల
నిరుద్యోగ యువతీ యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెట్విన్ కేంద్రం ఎంతో దోహదపడుతున్నది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వే�
నా వయసు ఇరవై మూడు. మావారి వయసు ఇరవై అయిదు. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. నోటి మాత్రలు కాకుండా వేరే గర్భనిరోధక సాధనాలు వాడుతున్నాం. అయితే, ఈ మధ్య అనుకోకుండా ఎలాంటి రక్షణా లేకుండా కలిశాం
దేశంలో వంటగ్యాస్ ధరలు మండుతుండటంపై మాతృమూర్తులు భగ్గుమన్నారు. వంటగ్యాస్పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద కొ�
Minister Talasani Srinivas yadav | మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేపల మార్కెటింగ్, చేపల వంటకాల తయారీపై నిర్వహించే శిక్షణను మహిళా మత్స్యకారులు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు.