చాలామంది పిల్లల్లో రజస్వల అయిన రెండు మూడు సంవత్సరాల దాకా నెలసరి సక్రమంగా రాదు. ఆ తర్వాతే, క్రమబద్ధం అవుతుంది. కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నదా అన్నదీ గమ
నేటి ఆధునిక సమాజంలో మహిళ ఒక పైలట్గా, అంతరిక్ష వ్యోమగామిగా, డాక్టర్గా, పోలీసుగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ఆర్మీగా, వాణిజ్యవేత్తగా, రాజకీయ నాయకురాలిగా.. ఇలా అన్నిరంగాల్లో నేడు ‘స్త్రీ’ రాణిస్తున్నది.
ప్రభుత్వం మహిళలు, చిరువ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం అమలు చేస్తున్నది.
లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు.. అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది.
Women for Home | మహిళలు బంగారంపై కంటే సొంతింటి కొనుగోలుపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని రియాల్టీ సంస్థ అనరాక్ నిర్వహించిన సర్వేలో తేలింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మహిళా ప్రత్యేక బస్సులు ఈ నెల 2 నుంచే రోడ్లపై తిప్పుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సాధారణ గ్యాస్ సిలిండర్ ధర రూ.50, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.352కు పెంచింది. పెరిగిన ధరలు సామాన్యుడి నుంచి రోడ్డు పక్కన టీ, టిఫిన్లు విక�
Women smoke in Train | రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి, అందులోని మహిళలు కాల్చిన సిగరెట్లు, గంజాయి వాసనతో పాటు, వారి చర్యలను భరించలేకపోయాడు. తన మొబైల్లో దీనిని రహస్యంగా వీడియో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియో క్లిప్ను �
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు పురుషులు, మహిళలకు కలిపి ఉండగా, ఇప్పుడు జగిత్యాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్జిమ్
మంత్రాలు చేసి మీ క ష్టాలు తొలగిస్తానని న మ్మబలికి అమాయక మ హిళలను టార్గెట్ చేసి వా రి అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ మోసగాడి లీలలు ఆలస్యంగా వెలుగులోకి వ చ్చాయి.
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
స్వయం సహాయక సంఘాల సభ్యుల పొదుపు డబ్బులతోపాటు రుణాల కిస్తులను సైతం స్వాహా చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలకేంద్రంలో కలకలం రేపింది. సభ్యులు చెల్లించిన డబ్బులను ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయి