ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు పురుషులు, మహిళలకు కలిపి ఉండగా, ఇప్పుడు జగిత్యాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్జిమ్
మంత్రాలు చేసి మీ క ష్టాలు తొలగిస్తానని న మ్మబలికి అమాయక మ హిళలను టార్గెట్ చేసి వా రి అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ మోసగాడి లీలలు ఆలస్యంగా వెలుగులోకి వ చ్చాయి.
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
స్వయం సహాయక సంఘాల సభ్యుల పొదుపు డబ్బులతోపాటు రుణాల కిస్తులను సైతం స్వాహా చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలకేంద్రంలో కలకలం రేపింది. సభ్యులు చెల్లించిన డబ్బులను ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయి
కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉండాలని, పిల్లలకు మంచి చదువు చెప్పించాలని రోజుకూలీకి వెళ్తున్న కష్టజీవులపైకి మృత్యుశకటం దూసుకువచ్చింది. పనికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టి నలుగురు మహిళా కూలీలను బలితీ�
తెలంగాణ రాష్ట్ర డిఫ్యూటీ డైరెక్టర్(టెక్) స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈనెల 16న మహిళల కోసం ఎల్బీనగర్లోని హైదరాబాద్ జిల్లా యువజన, క్రీడా కార్యాలయంలో చె�
మసీదుల్లో నమాజ్ చేసుకొనేందుకు మహిళల ప్రవేశానికి అనుమతి ఉన్నదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇస్లాం మత గ్రంథాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఇదే చెబుతున్నాయ
చీరకట్టుతో అవలీలగా నదిలోకి దూకుతున్న మహిళల వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమిళనాడులోని తమిరబరని నది వద్ద ఈ దృశ్యాలను రికార్డు చేశారు.
28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.
మహిళా అభ్యుదయానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
వయసు మీదపడుతున్న కొద్దీ మహిళలను శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. అనేక రుగ్మతలు వెంటాడుతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ సూపర్ ఫుడ్స్ చాలా అవసరం..
మహిళపై లైంగికదాడి కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపును గుజరాత్లోని గాంధీనగర్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అహ్మదాబాద్ నగర శివారులోని అతడి ఆశ్రమంలో తనపై 2001 నుంచి 2006 వరకు పలు సందర్భాల్లో ల