ఆరు నెలల క్రితం ఓ వివాహిత భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బాధిత మహిళ నిర్మల్ సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్రం సిబ్బంది భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్త మార�
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన మరిన్ని ఉత్పత్తులను అమెజాన్ సహేళి ఈ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ప్రయోగాత్మకంగా 55 రకాల వస్తువ�
గాడిద పాలతో చేసిన సబ్బుతో మహిళల చర్మం ఎప్పటికీ అందంగా నిగనిగలాడుతూ ఉంటుందని బీజేపీ ఎంపీ మేనకాగాంధీ అన్నారు. యూపీలోని సుల్తాన్పూర్ జిల్లా చౌపల్లో సోమవారం మాట్లాడుతూ ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా ఈ సబ్బ
సమాజంలో మన నుంచే మార్పు మొదలు కావాలని, మహిళను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా చూడొద్దని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూ చించారు. ఆదివారం సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన గురుకుల న్యాయ కళాశాలలో
సమాజంలో మేధావివర్గంగా బాధ్యత గల వృత్తిలో ఉన్న న్యాయవాదుల సంక్షేమాభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనునట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు గురువారం జిల్లా కోర్టుక�
‘మోసగాళ్లకు మోసగాళ్లు, దొంగలకు దొంగలు అనే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతోంది. ఎనిమిదేళ్లుగా పేదల ఊసురు పోసుకుంటున్నదని, పెరిగిన ధరలు, పరిశ్రమల మూసివేత, మహిళలపై అత్యాచారాలు, చిరుద్యోగులపై వివక్�
చిరుధాన్యాలు.. ఆరోగ్య సిరులు.. అనాదిగా మానవాళి తీసుకుంటున్న ఆహారం మిల్లెట్స్(చిరు ధాన్యాలు).. మన పూర్వీకులు మనకన్న ఎక్కువ ఆయుష్షుతో బతికారంటే ఇలాంటి ‘రా ఫుడ్'నే కారణం. నేటిలా నాడు బీపీ, మధుమేహం, గుండెపోటు �
వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి.
సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన శైలి విషయాల్లో ప్రపంచ దేశాల్లో వైరుధ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి వైరుధ్యాలే ఓ తల్లికి తన పిల్లలను దూరం చేస్తే...తన బిడ్డలను దక్కించుకునేందుకు ఆ దేశ ప్రభుత్వంతో �
గర్భశుద్ధి కోసం 1935 సెప్టెంబర్ 15న హిట్లర్ చేసిన నూరెంబర్గ్ చట్టాల ప్రకారం.. జర్మన్ రక్తాన్ని, జాతి గౌరవాన్ని కాపాడటానికి జర్మన్, యూదుల మధ్య పెళ్లి, వివాహేతర సంబంధాలను నిషేధించారు. వేలాదిమందికి బలవంతం�
చిత్రా బెనర్జీ దివాకరుని.. ఇండో అమెరికన్ రచయిత్రి. ఇంటిపేరును బట్టి తెలుగు మూలాలు తెలుస్తున్నాయి. చిత్ర రచనల్లో స్త్రీవాదం అంతర్లీనం. సీత, సావిత్రి, ద్రౌపది.. అద్దాల బందిఖానాను బద్దలుకొట్టుకొని వచ్చి మరీ
ఏండ్ల కాలంగా ఎవరికీ చెప్పుకోవాలో తెలువక లోలోపలే కుమిలిపోయి.. వ్యాధి ముదిరే దాకా అలాగే ఉంటూ ప్రాణాలమీదికి తెచ్చుకునే మహిళలు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానిక�
మహిళా దినోత్సవం కానుకగా రాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 15 సెంటర్లలో సేవలు ప్రారంభం కాగా, అంతటా విశేష స్పందన లభించింది. మొదట�