కుటుంబ కలహాలకు చెక్పెట్టి బా ధితులకు అండగా నిలువడంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు విజయవంతం అ య్యాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో మొత్తం 27 సెంటర్లకుగానూ ఇప్పటికే 9 కేంద్రాల్లో విజయవంతంగా కౌన్సెలింగ్ కొ
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. మహిళలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ అందించి స్వయం ఉపాధి కల్పిస్తున్నదని పేర్కొన్నారు. జిల్�
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ను పూర్తిగా మహిళా సైనికులతోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఏర్పాట్లు చేయాల్సిందిగా త్రివిధ దళాలకు, ప్రభుత్వ శాఖలను ఆదేశించినట్టు ఓ ఉన్నతాధికారి తెల�
పోప్ ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాథలిక్ మహిళల డిమాండ్కు అనుగుణంగా బిషప్ల సమావేశంలో ఓటు వేసేందుకు వారికి హక్కు కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజా సమావేశంలో తీర్మానించారు.
Eid celebrations | ఆఫ్ఘనిస్థాన్ మహిళలను ఈద్ వేడుకల్లో పాల్గొకుండా తాలిబన్ (Taliban) నిషేధం విధించింది. ఆ దేశంలోని రెండు ప్రావిన్స్లలో ఈ మేరకు నిషేధ ఆజ్ఞలను జారీ చేసింది. ఈద్-ఉల్-ఫితర్ రోజున మహిళలు గుంపులుగా బయటకు వెళ�
తయారీ రంగంలో మహిళలు స్టార్టప్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించేందుకు పలువురు నిపుణులు సూచనలు అందజేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో రెడ్హిల్స�
రండి.. వచ్చి చూడండి. చూసి నేర్చుకోండి. కత్తిరించడం కష్టం కాదు. నేర్చుకుంటే రానిది లేదు. కుట్టు మెషీన్ మీద కాలు పెట్టండి. మీ కాళ్ల మీద మీరు నిలబడండి. పైసలు సంపాదించండి. పదింతలు సంతోషంగా జీవించండి.. అంటూ పేదిం�
ఆరు నెలల క్రితం ఓ వివాహిత భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. బాధిత మహిళ నిర్మల్ సఖీ కేంద్రాన్ని ఆశ్రయించింది. కేంద్రం సిబ్బంది భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్త మార�
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన మరిన్ని ఉత్పత్తులను అమెజాన్ సహేళి ఈ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ప్రయోగాత్మకంగా 55 రకాల వస్తువ�
గాడిద పాలతో చేసిన సబ్బుతో మహిళల చర్మం ఎప్పటికీ అందంగా నిగనిగలాడుతూ ఉంటుందని బీజేపీ ఎంపీ మేనకాగాంధీ అన్నారు. యూపీలోని సుల్తాన్పూర్ జిల్లా చౌపల్లో సోమవారం మాట్లాడుతూ ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా ఈ సబ్బ
సమాజంలో మన నుంచే మార్పు మొదలు కావాలని, మహిళను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా చూడొద్దని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సూ చించారు. ఆదివారం సంగారెడ్డిలోని తెలంగాణ గిరిజన గురుకుల న్యాయ కళాశాలలో